కృష్ణాజిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రిపేర్ని నాని

అవనిగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. 

| Updated : Oct 17 2020, 12:26 PM
Share this Video

అవనిగడ్డ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి. నియోజకవర్గంలోని మోపిదేవి మండలం కే.కొత్తపాలెం,బొబ్బర్లంక అవనిగడ్డ మండలం పాతఎడ్లలంక పునరావాస కేంద్రాలను సందర్శించారు . మంత్రి తో  పాటు  అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, పామరు శాసన సభ్యులు కైలే అనిల్ కుమార్ ఉన్నారు . 
 

Related Video