విజయవాడ జాతీయ రహదారిపై ప్రవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం

ప్రసాదం పాడు సమీపంలో బస్సు టైర్ పేలడంతో అగ్ని  ప్రమాదం సంభవించింది .  

AN Telugu  | Published: Oct 18, 2020, 12:24 PM IST

ప్రసాదం పాడు సమీపంలో బస్సు టైర్ పేలడంతో అగ్ని  ప్రమాదం సంభవించింది .  నిద్రమత్తులో ఉన్న ప్రయాణికు లు ఒక్కసారిగా పొగలు రావడంతో బస్సు కిటికిల గుండా క్రిందకు దూకారు .