Asianet News TeluguAsianet News Telugu

మానవత్వమున్న ప్రతిఒక్కరూ రైతులకు సంఘీభావం తెలపాలి-అయ్యన్నపాత్రుడు

 రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలన్నఉద్దేశంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. 

 రాజధాని నిర్మాణానికి సహాయం చేయాలన్నఉద్దేశంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలిచ్చారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా 298 రోజులుగా శాంతియుత పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియో సందేశం పంపారు. 

Video Top Stories