Lok Sabha Exit Polls 2024: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) సంపూర్ణ మెజారిటీతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికతో పోలిస్తే వైసిపికి సీట్లు తగ్గినా మళ్ళీ అధికారంలోోకి వస్తుందని ఆరా సంస్థ సర్వేలో తేలింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడినా జగన్ ను ఓడించలేకపోతున్నాయని ఈ సర్వే పలితాలు చెబుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని అధిక ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. పీపుల్ పల్స్ సర్వే కూడా టిడిపి కూటమికే విజయావకాశాలు వున్నాయంటోంది... ఈ సర్వే ప్రకారం టిడిపి, వైసిపి లకు ఎన్ని సీట్లు వస్తాయంటే...
ఆంధ్ర ప్రదేశ్ అధికార వైసిపిని ప్రతిపక్ష టిడిపి కూటమి ఓడిస్తుందని బిగ్ టివి ఎగ్జిట్ పోల్ పలితాలు చెబుతున్నాయి. చివరకు సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ వైసిపితో సమానంగా టిడిపికి సీట్లు వస్తాయట. ఈ సర్వే ప్రకారం జిల్లాల వారిగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే...
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంటుందని జన్ కీ బాత్ సర్వే ఎగ్జిట్ పోల్ పలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ ల పరిస్థితి ఏమిటో ఈ సర్వే తేేల్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి కూటమి మధ్య హోరాహోరీ తప్పేలా లేదు. జన్ కీ బాత్ సర్వేలో కూడా ఇదే తేలింది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఈసారి టిడిపి కూటమి భారీ విజయం సాధిస్తుందని తేేలింది. ఈ కూటమికి వందకు పైగా సీట్లు వస్తాయని తేలింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈసారి హోరాహోరీ తప్పేలా లేదు. టివి9 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసిపి, టిడిపి కూటమికి సమానంగా లోక్ సభ సీట్లు వస్తాయని తేల్చింది. దీంతో అసెంబ్లీ లోనూ ఇలాంటి ఫలితం వుండే అవకాశం వుంది.
భోజనం చేసేముందు వంటకాల రుచులు తెలుసుకోవడం భారతీయుల అలవాటు. ఇదే ఎన్నికల్లోనూ కొనసాగుతోంది... పలితాల వెల్లడికి ముందు ఎగ్జిట్ పోల్స్ పై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. జూన్ 1న అంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి... ఎలా వుండునున్నాయంటే...
Exit Polls: గతంలో ఎప్పుడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఎవరి వైపు ఓటర్లు మొగ్గుచూపారనే అసక్తి నెలకొంది. అయితే, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాకపోవడంతో మరింత ఉత్కంఠను పేంచింది.