ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరిస్ కోసం భారత జట్టును ప్రకటించింది బిసిసిఐ. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో ఐదు టెస్టుల సీరిస్ ఆడనుంది టీమిండియా. బుమ్రా, కెఎల్ రాహుల్ కు కెప్టెన్సీ పగ్గాలు ఎందుకు అప్పగించలేదంట అంటే…
Rg
రోహిత్ శర్మ తర్వాత శుభ్మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్గా నియమితులయ్యారు. రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. కోహ్లీ, అశ్విన్ వంటి కీలక ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత కొత్త నాయకత్వాన్ని ఎంపికచేసింది బిసిసిఐ.
India vs England Series: టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భారత జట్టుకు పెద్ద నష్టంగా మారనుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకపోవడం వల్ల భారత జట్టుకు కలిగి నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IND vs ENG : భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా కటక్లోని బారాబతి స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు.
india vs england: ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో అద్భుతమైన ఆటతో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు హాఫ్ సెంచరీలతో భారత్ కు మంచి స్కోర్ అందించారు.
India vs England: స్టార్ ప్లేయర్లు రిషబ్ పంత్, శివమ్ దుబేలకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. భారత్ vs ఇంగ్లండ్ సిరీస్ కోసం సీనియర్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చాడు.
India vs England: ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ రికార్డుల మోత మోగిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ సెంచరీలు చేయగా, మరో ముగ్గురు ప్లేయర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో భారత్ మరో అరుదైన ఘతన సాధించింది.
India vs England: ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ అధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ తో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ సెంచరీలతో డబుల్ ధమాక అందించారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు.
India vs England: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాల చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఆడటం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్లు ఆడిన 14వ భారతీయుడిగా నిలుస్తాడు.