India vs England : భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ తో అదరగొట్టాడు. హిట్ మ్యాన్ తన టెస్టు కెరీర్ లో 11వ సెంచరీ కొట్టగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
India vs England : భారత్-ఇంగ్లాండ్ 3వ టెస్టు వేదిక అయిన రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ను చూసేందుకు అతని కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ధృవ్ జురెల్ కూడా ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు.
India vs England : రాజ్ కోట్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూటో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ తరఫును అతను 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.
India vs England : రాజ్ కోట్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూటో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడి పిచ్ తొలి మూడు రోజులు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కానీ, తొలి సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు 3 వికెట్లు తీసి భారత్ ను దెబ్బకొట్టారు.
India vs England : అనుకున్న విధంగానే దేశవాళీ క్రికెట్ లో అదరగొట్టిన ఇద్దరు ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లు టీమిండియా తరఫును టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. రాజ్ కోట్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ధనాధన్ ఇన్నింగ్స్.. బౌలింగ్ మెరుపులు కనిపించవచ్చని పిచ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
India vs England: ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు ముగిసిన తర్వాత భారత్-ఆస్ట్రేలియాలు 1-1తో సమంగా ఉన్నాయి. హైదరాబాద్ టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా, విశాఖ టెస్టులో భారత్ విజయం సాధించింది.
India vs England: 'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గాయాల కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మూడో టెస్టులో ఉంటారని' పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
విశాఖపట్నంలో భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో వున్నారు. మొత్తంగా భారత్ ప్రస్తుతం 171 పరుగుల ఆధిక్యంలో వుంది.
Ind vs Eng - Yashasvi Jaiswal: వైజాగ్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. తన కెరీర్ లో జైస్వాల్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. 18 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ కొట్టాడు.
ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇవాళ విశాఖపట్టణంలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది.