India vs England: భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్.. భారత్ ముందు 231 పరుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే, తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు రెండో ఇన్నింగ్స్ లో చెత్తరికార్డును నమోదుచేశారు.