స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 152 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 19,550 దాటింది ఫార్మా, ఎఫ్ఎంసిజి, ఐటి స్టాక్స్ లాభపడ్డాయి. సన్ ఫార్మా, టైటాన్, ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా సెన్సెక్స్లో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.