శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 57,989 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 17,110 పాయింట్ల వద్ద ముగిసింది.
వరుసగా 5 రోజుల క్షీణత తర్వాత గురువారం స్టాక్ మార్కెట్లో బౌన్స్ బ్యాక్ కనిపించింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 78.94 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 57,634.84 స్థాయి వద్ద ముగిసింది. అదే సమయంలో, నిఫ్టీ 13.40 పాయింట్లు అంటే 0.08 శాతం లాభంతో 16,985.60 స్థాయి వద్ద ముగిసింది.
ప్రారంభ లాభాలను ఆవిరి చేస్తూ, బుధవారం స్టాక్ మార్కెట్ కీలక సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ సూచీ 71.15 పాయింట్లు పడిపోయి 16,972 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 344.29 పాయింట్లు నష్టపోయి 57,555 పాయింట్ల వద్దకు ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 359.90 పాయింట్లు నష్టపోయింది.
వరుసగా నాలుగో సెషన్ లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 337.66 పాయింట్లు క్షీణించి 57,900.19 వద్ద, నిఫ్టీ 111.00 పాయింట్లు క్షీణించి 17,043.30 వద్ద సెటిల్ అయ్యాయి.
బెంచ్మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ రెండూ కూడా, మార్చి 13, సోమవారం వరుసగా మూడో సెషన్లో నిఫ్టీ 17,200 దిగువన ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాల్లో ముగిశాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ సంకేతాల కారణంగా, ఆటో, బ్యాంక్. IT పేర్లలో అమ్మకాలు కనిపించాయి. దీంతో సెన్సెక్స్ 60 వేల పాయింట్ల దిగువకు జారుకుంది.
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమై చివరకు నష్టాలతో ముగిశాయి. దేశీయ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 304 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 17300 పాయింట్ల దిగువన ముగిసింది. , ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజిలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
Stock Market Closing Bell: మార్కెట్లకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జోష్ నింపాయి. అలాగే రష్యా, ఉక్రెయిన్ చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చే మార్గం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు గురువారం పాజిటివ్ గా ముగిశాయి. సెన్సెక్స్ 817.06 పాయింట్ల లాభంతో ముగిసింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో వారాంతంలో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 768.87 పాయింట్ల పతనంతో 54,333.81 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 252.60 పాయింట్లు క్షీణించి 16,245.40 వద్ద ముగిసింది.