నా తమ్ముడు రిషబ్ పంత్ త్వరగా మెరుగ్గా కోలుకోవాలని కోరుకుంటున్నా... సురేష్ రైనా ట్వీట్! ఐపీఎల్ 2023 సీజన్లో కామెంటేటర్లుగా శ్రీశాంత్, భజ్జీ, రైనా..
Cricket Mar 26, 2023, 10:56 AM IST
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మూడు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉన్నాడు. మోకాలికి సర్జరీ జరగడంతో ఇప్పుడిప్పుడే మళ్లీ అడుగులు వేస్తున్న రిషబ్ పంత్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...
Cricket Mar 24, 2023, 4:56 PM IST
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా మొదటి రెండు టెస్టుల్లో గెలిచి తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి రెండు టెస్టుల్లో కూడా భారత జట్టు బ్యాటర్లు, ఆస్ట్రేలియా బౌలర్లను డామినేట్ చేసింది లేదు. ఏదో బౌలర్ల పుణ్యమాని, టీమిండియా గెలవగలిగింది అంతే...
Cricket Mar 2, 2023, 4:04 PM IST
2022 డిసెంబర్లో కారు ప్రమాదానికి గురైన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్... గాయాలతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన రిషబ్ పంత్! వచ్చే సీజన్లో కూడా కష్టమేనంటున్న సౌరవ్ గంగూలీ..
Cricket Feb 28, 2023, 10:11 AM IST
ఐపీఎల్ 2023 సీజన్కి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్కి తొలి మ్యాచ్ ఆడనుంది. ఎంఎస్ ధోనీకి ఫేర్వెల్ సీజన్ కావడంతో 2023 ఐపీఎల్కి భారీ హైప్ వచ్చేసింది..
Cricket Feb 26, 2023, 9:45 AM IST
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 ట్రోఫీలో టీమిండియా తొలి టెస్టు గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది. నాగ్పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో పర్యాటక టీమ్ని ఖంగుతినిపించిన భారత జట్టు, ఢిల్లీ టెస్టులో అదే జోరు చూపించలేకపోతోంది...
Cricket Feb 19, 2023, 9:33 AM IST
టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. అయితే ఈ మధ్య కపిల్ దేవ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫామ్లోని విరాట్ కోహ్లీని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడించకూడదని వ్యాఖ్యానించి, వార్తల్లో నిలిచిన కపిల్ దేవ్, ఇప్పుడు రిషబ్ పంత్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...
Cricket Feb 8, 2023, 3:03 PM IST
ఆరు బయట కూర్చొని, స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కూడా వరమేనంటూ రిషబ్ పంత్ పోస్ట్... ప్రధాన వికెట్ కీపర్ లేకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియా...
Cricket Feb 8, 2023, 11:48 AM IST
గత మూడు సీజన్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత జట్టు. అందులో గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించింది టీమిండియా... 2004లో చివరిగా ఇండియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి భారత్లో మళ్లీ ఆ ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తోంది...
Cricket Feb 4, 2023, 4:23 PM IST
గత ఏడాది చివర్లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో తన క్షేమ సమాచారాన్ని అభిమానులకు తెలియచేసిన రిషబ్ పంత్, మరో రెండు వారాల పాటు ఆసుపత్రిలోనే గడపబోతున్నాడు..
Cricket Jan 20, 2023, 2:02 PM IST
స్టార్ క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలోనే కారు ప్రమాదానికి గురయ్యాడు రిషబ్ పంత్. బ్రిస్బేన్ టెస్టు విజయం తర్వాత టీమిండియాకి మ్యాచ్ విన్నర్గా, మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్... రీఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? ఇప్పుడు ఆయన అభిమానులను వెంటాడుతున్న ప్రశ్న ఇదే...
Cricket Jan 18, 2023, 1:28 PM IST
డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్... 18 రోజుల తర్వాత ట్విట్టర్ ద్వారా క్షేమ సమాచారాన్ని అభిమానులతో పంచుకున్న టీమిండియా వికెట్ కీపర్..
Cricket Jan 17, 2023, 12:05 PM IST
18 రోజుల తర్వాత తన ఆరోగ్యంపై ట్వీట్ చేసిన రిషబ్ పంత్... ఛాలెంజ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్..
Cricket Jan 16, 2023, 6:54 PM IST
2004లో మొట్టమొదటిసారిగా భారత జట్టును స్వదేశంలో 2-1 తేడాతో ఓడించి టెస్టు సిరీస్ గెలిచింది ఆస్ట్రేలియా. ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్సీలో ఇండియాలో టెస్టు సిరీస్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు జస్టిన్ లాంగర్. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో జస్టిన్ లాంగర్, ఆసీస్కి హెడ్ కోచ్గా వ్యవహరించాడు...
Cricket Jan 15, 2023, 3:48 PM IST
రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, టీమ్కి దూరమయ్యాడు. టీ20, వన్డేల్లో రిషబ్ పంత్ లేకపోయినా టీమ్కి పెద్దగా నష్టం కలగకపోవచ్చు కానీ టెస్టుల్లో మాత్రం అతని ప్లేస్ని రిప్లేస్ చేయడం చాలా కష్టం... బ్రిస్బేన్ టెస్టు తర్వాత టెస్టుల్లో టీమిండియాకి మ్యాచ్ విన్నర్గా మారిపోయాడు రిషబ్ పంత్...
Cricket Jan 15, 2023, 2:01 PM IST