Accident Compensation: రోడ్డు ప్రమాదం విషయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చూసింది. మహారాష్ట్రలోని థానే జిల్లా నాసిక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరుఫు బంధువులకు రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాల్సి థానే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఆదేశించింది.
NATIONAL Feb 23, 2024, 7:16 AM IST
ప్రసాదం తిని వందలాది మంది భక్తులు అస్వస్థతకు గురైన ఘటన (Food poisoning for hundreds of devotees after eating prasadam) మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా (Buldhana district in Maharashtra)లో జరిగింది. వారందరికీ వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇందులో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వీరందరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. బెడ్స్ సరిపోకపోవడంతో రోడ్డుపైనే చికిత్స అందించారు.
NATIONAL Feb 21, 2024, 3:35 PM IST
కాలుష్యం ప్రపంచానికి ఇబ్బంది కల్గిస్తుంది.అడవుల్లో కూడ ప్లాస్టిక్ చేరుతుంది. ప్లాస్టిక్ పర్యావరణానికి హాని కల్గిస్తుంది.
INTERNATIONAL Feb 16, 2024, 9:53 AM IST
అజిత్ పవార్ వర్గమే అసలైన ఎన్సీపీ అని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వేకర్ పేర్కొన్నారు. అజిత్ పవార్ వెంట ఉన్న 41 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు.
NATIONAL Feb 15, 2024, 6:41 PM IST
పెట్ క్లినిక్ లో కుక్కపై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
NATIONAL Feb 15, 2024, 10:37 AM IST
Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో నేడే ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన.. మహారాష్ట్రలో దోమల దండయాత్ర..నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు .., నేడు చంద్రబాబుతో పవన్ భేటీ.. ఇప్పుడైనా సీట్ల పంచాయితీ తేలేనా ?, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.., ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు.. వంటి వార్తల సమాహారం.
NATIONAL Feb 13, 2024, 7:32 AM IST
పుణె వాసులను టోర్నడోలు వణికిస్తున్నాయి. దోమల టోర్నడోలుగా స్థానికులు వీటిని పిలుస్తున్నారు.
NATIONAL Feb 12, 2024, 10:11 PM IST
తల్లిదండ్రులతో తనకు ఓటు వేయించాలని, దాని కోసం అవసరమైతే రెండు రోజులు భోజనం మానేయాలని మహారాష్ట్ర (Maharashtra assembly election 2024)లోని శివసేన (shiv sena) ఎమ్మెల్యే సంతోష్ బంగర్ (shiv sena mla Santosh L. Bangar) స్కూల్ పిల్లలను కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిపక్షాలు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి.
NATIONAL Feb 11, 2024, 11:56 AM IST
Mumbai : మహారాష్ట్రలోని థానేలో బీజేపీ ఎమ్మెల్యేపై కాల్పులు జరిగిన తర్వాత ముంబైలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ లైవ్ సమయంలో ఓ వ్యక్తి మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయి (Mumbai)లో చోటుచేసుకుంది.
NATIONAL Feb 9, 2024, 8:05 AM IST
శరద్ పవార్ వర్గానికి ‘‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ .. శరద్ చంద్ర పవార్ ’’ అనే పేరును ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని తిరుగుబాటు గ్రూప్ అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా గుర్తిస్తూ ఈసీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
NATIONAL Feb 7, 2024, 7:27 PM IST
అజిత్ పవార్ వర్గానిదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది.
NATIONAL Feb 6, 2024, 8:10 PM IST
జనవరి 22వ తేదీన అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ శుభ ముహూర్తంలోనే గర్భిణులు డెలివరీ కావాలని చాలా మంది దంపతులు కోరుకున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చారు. యూపీ మొదలు మహారాష్ట్ర, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. ఈ ముహూర్తంలో ప్రసవించిన పిల్లలకు రామ, సీత పేర్లను పెట్టుకున్నారు.
NATIONAL Jan 23, 2024, 2:13 PM IST
రాజాసింగ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పోటీ చేయడానికి ససేమిరా అంటున్న ఆయన మహారాష్ట్రలోని ఔరంగబాద్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. చేవెళ్ల, జహీరాబాద్ స్థానాల నుంచీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సై అంటున్నట్టు సమాచారం.
Telangana Jan 22, 2024, 12:00 AM IST
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయంతో మహారాష్ట్ర కూడా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవాల సరసన చేరింది. ఈ రాష్ట్రాల్లో జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసివేయనున్నారు.
NATIONAL Jan 19, 2024, 7:55 PM IST
ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర పర్యటనలో భావోద్వేగానికి లోనయ్యారు (Prime Minister Narendra Modi gets emotional during his visit to Maharashtra). స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఎంఏవై-అర్బన్ (PMAY-Urban scheme) కింద పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
NATIONAL Jan 19, 2024, 3:30 PM IST