ప్రజలతో, ప్రపంచంతో నాకు సంబంధం లేదని చెప్పే రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ వెరైటీగా ఉంటాయి. ఆయన తాజా ట్వీట్ లో పచ్చదనం నాకు నచ్చదు అంటూనే మొక్కలు నాటారు. సదరు ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు.
Entertainment Mar 20, 2022, 5:45 PM IST
చాలా కాలంగా ఎంపీ సంతోష్ కుమార్ జోగినపల్లి తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ ఇండియా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్తీక దీపం (Karthika Deepam) ఫేమ్ నటి అర్చన అనంత్ తండ్రి అనంత్ వేలు తో కలిసి మొక్కలు నాటారు.
Entertainment Feb 23, 2022, 3:20 PM IST
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున సినీ హీరో అక్కినేని నాగార్జున పర్యావరణాన్ని కాపాడే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Telangana Feb 17, 2022, 1:27 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నటి సాత్విక జై
Telangana Feb 13, 2022, 11:28 AM IST
తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ రక్షణ, ప్రకృతిహిత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతూ ఏకంగా 65వేల సీడ్ బాల్స్ తయారుచేసిన సిరిసిల్ల చిన్నారి బ్లెస్సీని మంత్రి కేటీఆర్ అభినందించారు.
Telangana Jan 31, 2022, 2:20 PM IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఫిలింనగర్ లో మొక్కలు నాటింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా...
Entertainment Dec 26, 2021, 12:52 PM IST
బిగ్ బాస్ ముగిసినా ఇంకా సన్నీ నామినేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారట. సన్నీ నామినేట్ చేసింది నిజమే కానీ.. ఇది బిగ్ బాస్ కి సంబంధించిన నామినేషన్ కాదు.
Entertainment Dec 23, 2021, 7:00 PM IST
Green India Challange: మొక్కలునాటిన హీరో నాని, హీరోయిన్లు సాయిపల్లవి, కృతి శెట్టి
Entertainment Dec 19, 2021, 12:52 PM IST
గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జిహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు శ్యామ్ సింగరాయ్ టీమ్. ఈ ఈవెంట్ లో హీరో నాని తో పాటు హీరోయిన్స్ కృతిశెట్టి, సాయి పల్లవి,నిర్మాత బోయినపల్లి వెంకట్ కూడా పాల్గొన్నారు.
Entertainment Dec 19, 2021, 11:45 AM IST
కింగ్ నాగార్జున (Nagarjuna) సామాజిక సేవలో భాగంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం 1000 ఎకరాల అడవిని దత్తత తీసుకోనున్నట్లు వెల్లడించారు.
Entertainment Dec 13, 2021, 11:08 AM IST
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లి ఉసిరి మొక్కను నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.
Telangana Nov 23, 2021, 2:37 PM IST
'ఎనిమి' చిత్ర ప్రమోషన్స్ కోసం నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి హైదరాబాద్ కు వచ్చారు. Green India Challenge లో భాగంగా వీరు ముగ్గురూ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
Entertainment Nov 1, 2021, 5:58 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఊరి ఊరికో జమ్మిచెట్టు - గుడి గుడికో జమ్మిచెట్టు కాార్యాక్రమానికి పిలుపునిచ్చిన ఎంపీ సంతోష్ కీసరగుట్ట దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.
Telangana Oct 12, 2021, 12:32 PM IST
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని గంభీర్ కోరారు. అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
NATIONAL Sep 11, 2021, 2:17 PM IST
ఎంపీ జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రయత్నాలను డాక్టర్ శశి థరూర్ అభినందించారు. దీంతో ఎల్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి చొరవ తీసుకుని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగం చేశారు.
Telangana Sep 8, 2021, 1:58 PM IST