MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భేష్.. శశి థరూర్... మొక్కలు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భేష్.. శశి థరూర్... మొక్కలు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు..

ఎంపీ జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రయత్నాలను డాక్టర్ శశి థరూర్ అభినందించారు. దీంతో  ఎల్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి చొరవ తీసుకుని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం చేశారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Sep 08 2021, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Green India Challenge

Green India Challenge

జోగిని పల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కేంద్ర మంత్రులు ప్రశంసించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Green India Challenge

Green India Challenge

వీరి పర్యటనలో భాగంగా టీ హబ్ ను పరిశీలించిన అనంతరం ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ 2020-21 స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ అయిన శశీథరూర్, తన కమిటీ సహచరులైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి ఈరోజు శిల్పారామంలో మొక్కలు నాటారు.

311
Green India Challenge

Green India Challenge

వీరి పర్యటనలో భాగంగా టీ హబ్ ను పరిశీలించిన అనంతరం ఈ స్టాండింగ్ కమిటీ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ 2020-21 స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ అయిన శశీథరూర్, తన కమిటీ సహచరులైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి ఈరోజు శిల్పారామంలో మొక్కలు నాటారు.

411
Green India Challenge

Green India Challenge

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ లో అధ్యయన పర్యటనలో ఉంది. దీంట్లో భాగంగానే హైదరాబాద్ పర్యటనలో రాజ్యసభ ఎంపీ జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో వారు పాల్గొన్నారు.

511
Green India Challenge

Green India Challenge

వీరిలో ఎంపీ మహువా మొయిత్రా, గడ్డం రంజిత్ రెడ్డి, ధైర్యశీల్ సంబాజిరావు మానే, పి.ఆర్. నటరాజన్, సంతోష్ లాండెట్, సుమతి తమిజాచి తంగపాండియన్, నడిముల్ హక్, సయ్యద్ జాఫర్ ఇస్లాంలు మొక్కలు నాటిన వారిలో ఉన్నారు. 

611
Green India Challenge

Green India Challenge

వీరిలో ఎంపీ మహువా మొయిత్రా, గడ్డం రంజిత్ రెడ్డి, ధైర్యశీల్ సంబాజిరావు మానే, పి.ఆర్. నటరాజన్, సంతోష్ లాండెట్, సుమతి తమిజాచి తంగపాండియన్, నడిముల్ హక్, సయ్యద్ జాఫర్ ఇస్లాంలు మొక్కలు నాటిన వారిలో ఉన్నారు. 

711
Green India Challenge

Green India Challenge

సంతోష్ కుమార్ తలపెట్టిన ఈ మహాకార్యక్రమాన్ని వారు ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా మన దేశంలో పచ్చదనాన్ని పెంచుతాయని వారు సంతోషం వ్యక్తం చేశారు.

811
Green India Challenge

Green India Challenge

ఎంపీ జోగింపల్లి సంతోష్ కుమార్ ప్రయత్నాలను డాక్టర్ శశి థరూర్ అభినందించారు. దీంతో  ఎల్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి చొరవ తీసుకుని ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగం చేశారు.

911
Green India Challenge

Green India Challenge

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం నాటిన మొక్కల ఫలాలను తరువాతి తరాలు ఆస్వాదిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. దేశ నిర్మాణం కూడా ఇలాగే ఉంటుందని అన్నారు. ఈ రోజు మనం చేసే ప్రయత్నాలు రేపటి తరాలకు ప్రయోజనాలు అందించాలని ఆయన అన్నారు.

1011
Green India Challenge

Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఎంపీలందరికీ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ, మరికొందరితో పాటు టిఆర్ఎస్ ఎల్ఎస్ ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

1111
Green India Challenge

Green India Challenge

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఎంపీలందరికీ వృక్ష వేదం పుస్తకాన్ని అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ, మరికొందరితో పాటు టిఆర్ఎస్ ఎల్ఎస్ ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Snakes : ఈ చైనా పాము కాటేసిందో నేరుగా కాటికే.. మరి తెలుగు రాష్ట్రాలకు ఎలా వచ్చిందబ్బా..!
Recommended image2
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image3
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved