టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది.
Andhra Pradesh Nov 2, 2023, 4:59 PM IST
Purandeswari: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను ఉపయోగించరాదనీ, అయితే ఇది రాష్ట్రంలో దారుణంగా ఉల్లంఘించబడుతుందని ఆమె అన్నారు.
Andhra Pradesh Nov 2, 2023, 2:27 AM IST
టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.
Entertainment Oct 5, 2023, 4:54 PM IST
VIJAYAWADA: ఇసుక దోపిడీ తదితర అంశాల్లో సీఎం అవినీతిని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. జగన్ వేల కోట్ల అవినీతి గురించి ప్రధాని మోడీకి తెలుసని తాను నమ్ముతున్నానని అన్నారు. అందుకే తాను ఫిర్యాదు చేయలేదన్నారు. అలాగే, ఈ పదేళ్లలో జనసేన పార్టీకి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయనీ, ప్రజాజీవితంలో కొన్ని విలువలను నిలబెట్టుకోవడానికే తాము పార్టీని నడుపుతున్నామని పవన్ అన్నారు.
Andhra Pradesh Oct 2, 2023, 7:11 PM IST
కర్మ పూజ చేసేందుకు అవసరమైన మట్టి, ఇసుక సేకరించేందుకు చెరువుకు వెళ్లిన పలువురు బాలికల్లో నలుగురు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగింది. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది.
NATIONAL Sep 20, 2023, 2:42 PM IST
సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీని క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఎనిమిది మంది సీరియస్గా ఉన్నారు.
Telangana Sep 13, 2023, 4:21 AM IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగిందని, ఇసుక దోపిడీ ముఠా నెలకు 500 కోట్లు లోకేష్ కి ఇచ్చేదని పెద్దిరెడ్డి ఆరోపించారు.
Andhra Pradesh Aug 31, 2023, 2:55 PM IST
అమరావతి : అధికార వైసిపి నాయకులు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ టిడిపి నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Andhra Pradesh Aug 30, 2023, 5:25 PM IST
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. గొల్లపూడిలోని ఆయన ఇంటివద్ద భారీగా పోలీసులను మొహరించి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
Andhra Pradesh Aug 30, 2023, 9:51 AM IST
విజయవాడ : ప్రతిపక్ష టిడిపి ఆందోళనలతో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Andhra Pradesh Aug 28, 2023, 6:46 PM IST
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నాలుగున్నరేళ్లలో 40 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలతో 40 వేల కోట్లు దోచుకున్నారని టీడీపీ అధినేత ఆరోపించారు.
Andhra Pradesh Aug 25, 2023, 4:24 PM IST
Hyderabad: "డ్రగ్స్, గంజాయి, మద్యం, ఇసుక, మైనింగ్, ల్యాండ్ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారింది. అవినీతి, అరాచక ప్రభుత్వం రాష్ట్రాన్ని శాసిస్తోంది. దాన్ని ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని" బీజేపీ నాయకుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
Telangana Aug 22, 2023, 12:18 AM IST
Konaseema district: వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు.. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నిస్తూ.. సీఎం జగన్ కు అల్టిమేటం జారీ చేశారు.
Andhra Pradesh Aug 18, 2023, 12:08 AM IST
తాడిపత్రి డెవలప్ మెంట్ కోసం రూ.వంద కోట్లు మంజూరు చేస్తే తాను మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో ఇసుక తరలింపు జరగకూడదని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టు తీర్పుల ప్రకారం ఇసుక తరలింపును ఆపాలని కోరారు.
Andhra Pradesh Aug 17, 2023, 2:34 PM IST
వీణవంక మండలం చెల్లూరు క్వారీ నుంచి ఇసుకను హైదరాబాద్ తరలిస్తున్న లారీలు టిప్పర్లను శుక్రవారం రాత్రి మానకొండూరు మండల కేంద్రంలో గ్రామస్తులు అడ్డుకున్నారు.
Telangana Aug 12, 2023, 11:53 AM IST