తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఎఐసీసీ ఫోకస్ పెట్టింది. ఈ సమస్యను చక్కదిద్దేందుకు గాను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు.
Telangana Dec 20, 2022, 11:29 AM IST
తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు గాను మాణికం ఠాగూర్ రాజస్థాన్ కు బయలుదేరారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై రాహుల్ గాంధీతో ఠాగూర్ చర్చించనున్నారు.
Telangana Dec 20, 2022, 11:07 AM IST
హైదరాబాద్లో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ కమ్ సోషల్ మీడియా కార్యాలయంపై మంగళవారం పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.
NATIONAL Dec 14, 2022, 11:11 AM IST
పీసీసీ కమిటీల నియామకంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయమై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఈ విషయమై నిన్ననే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో చర్చించారు.
Telangana Dec 13, 2022, 9:59 AM IST
బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డికి టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు.
Telangana Dec 6, 2022, 10:03 AM IST
బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు.
Telangana Nov 25, 2022, 6:45 PM IST
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్పై చేసిన వ్యాఖ్యలకు గాను మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డికి ఆ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు ఆ పార్టీ నేత అనిల్ గురువారం నోటీసులు పంపారు.
Telangana Nov 24, 2022, 9:43 PM IST
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటీ నుంచి పార్టీలో ఆయనపై వ్యతిరేక వర్గం నేతలు ఏదో ఒక సమయంలో బహిరంగంగానే విమర్శలు చేస్తూనే ఉన్నారు.
Telangana Nov 24, 2022, 10:28 AM IST
మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో టేప్ వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది.
Telangana Oct 21, 2022, 7:15 PM IST
రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్రకు తెలంగాణ ప్రచారం లభించకపోవడం పట్ల ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. పబ్లిసిటీలో ముందుంటావ్ అని.. జోడో పబ్లిసిటీలో ఎందుకు వెనుకబడ్డావ్ అని రేవంత్ను వేణుగోపాల్ ప్రశ్నించారు.
Telangana Oct 13, 2022, 9:25 PM IST
విజయసాయి రెడ్డి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు వదిలేశారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది.
Andhra Pradesh Oct 13, 2022, 2:12 PM IST
మునుగోడు నియోజకవర్గంలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నాడు చర్చించనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సహ పార్టీ నేతలు ఈసమావేశంలో పాల్గొంటారు.
Telangana Oct 4, 2022, 9:32 AM IST
బీజేపీ నాయకుడు, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ పాత ట్వీట్పై దుమారం రేగింది. 2010లో కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నప్పుడూ ఆయన చేసిన ట్వీట్ని స్క్రీన్ షాట్ వేసి.. ఓ కాంగ్రెస్ నాయకుడు ట్విట్టర్ లో పోస్టు చేశారు. బిశ్వశర్మ చేసిన పాత ట్విట్ లో రాహుల్ గాంధీ దేశానికి ఏన్నాటికైనా ప్రధాని అవుతారని పేర్కొనడంతో ఈ ట్విట్ వైరల్ అవుతోంది.
NATIONAL Sep 10, 2022, 12:11 PM IST
మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్ధి ఎంపిక విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. పోటీకి ఆసక్తిగా ఉన్న ఆశావాహులను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాంధీ భవన్ కు పిలిచింది. ఆశావాహులతో పార్టీ నేతలు చర్చిస్తున్నారు.
Telangana Aug 25, 2022, 11:16 AM IST
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రేపు హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి ఎంపికపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.
Telangana Aug 23, 2022, 5:01 PM IST