తమిళనాడులో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ జీ స్క్వేర్కు చెందిన వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
NATIONAL Apr 24, 2023, 10:17 AM IST
టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌజ్గా రాణిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వివాదాల్లో ఇరుక్కుంది. భారీ సినిమాల నిర్మాణం వెనక, పెట్టుబడుల వెనక భారీ అవకతవకలు జరిగినట్టు ఐటీ రైట్స్ లో తెలుస్తుంది.
Entertainment Apr 23, 2023, 3:23 PM IST
ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నెనీ (Naveen Yerneni) ఇంట్లో మూడు రోజులుగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో నే ప్రొడ్యూసర్ నవీన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
Entertainment Apr 21, 2023, 3:54 PM IST
గత రెండు రోజుల నుంచి మైత్రి నిర్మాణ సంస్థ నిర్మాతలు ఎర్నేని నవీన్, రవిశంకర్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు.
Entertainment Apr 20, 2023, 5:04 PM IST
మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థలపై కన్నేసి ఉంచారు.
Entertainment Apr 19, 2023, 12:37 PM IST
హైదరాబాద్ పాతబస్తీలోని ఆర్ఆర్ సంస్థలపై గురువారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
Telangana Mar 16, 2023, 5:44 PM IST
తెలంగాణలోని బాల వికాస్ సోషల్ సర్వీస్ సొసైటీ, బాల థెరిస్సా సొసైటీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. విదేశాల నుంచి వచ్చిన రూ.412 కోట్ల లావాదేవీలపై తనిఖీలు చేపట్టింది ఐటీ శాఖ.
Telangana Mar 15, 2023, 6:22 PM IST
తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
Telangana Mar 15, 2023, 10:29 AM IST
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh Mar 1, 2023, 10:46 AM IST
హైదరాబాద్లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సోదాలు జరగడం కలకలం రేపుతోంది. గూగి కంపెనీ యజమాని యాసిన్ ఫాతిమా ఇళ్లు, కార్యాలయాలు సహా మొత్తం 20 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.
Telangana Feb 28, 2023, 3:11 PM IST
గుంటూరు : అధికార వైసిపి ఎమ్మెల్యే కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ దాడులు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కిస్తున్నారు.
Andhra Pradesh Feb 28, 2023, 2:44 PM IST
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.
Andhra Pradesh Feb 28, 2023, 2:42 PM IST
నకిలీ ఐటీ అధికారుల అవతారమెత్తిన ఓ దొంగల ముఠా ఓ కుటుంబాన్ని భయపెట్టి భారీగా నగదు, బంగారం దోచుకున్న ఘటన గుంటూరులో వెలుగుచూసింది. అయితే పోలీసుల అప్రమత్తతతో ఈ ఫేక్ ఐటీ రైడ్స్ ముఠా పట్టుబడింది.
Andhra Pradesh Feb 26, 2023, 10:32 AM IST
Hyderabad: కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ. కిషన్రెడ్డి మరోసారి బీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నుంచి పత్రికా స్వేచ్ఛపై బీజేపీకి పాఠాలు నేర్చుకోవాల్సిన గతిపట్టలేదని అన్నారు. కల్లకుంట్ల కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసునని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Telangana Feb 17, 2023, 9:28 AM IST