Ashwin's bowling records: ధర్మశాల టెస్టు మ్యాచ్లో ఆడటంతో రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్లు ఆడిన 14వ టీమిండియా ప్లేయర్ గా ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు అంతర్జాతీయంగా క్రికెట్ చరిత్రలో మొత్తం 79 మంది క్రికెటర్లు 100 టెస్టులు ఆడారు.
Cricket Mar 6, 2024, 1:11 PM IST
India vs England: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాల చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఆడటం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున 100 టెస్టు మ్యాచ్లు ఆడిన 14వ భారతీయుడిగా నిలుస్తాడు.
Cricket Mar 6, 2024, 12:26 PM IST
India vs England: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు ధర్మశాలలో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ ల నేతృత్వంలోని టీమిండియా సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Cricket Mar 5, 2024, 11:56 PM IST
James Anderson-Virat Kohli: భారత్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. చివరిదైన 5వ మ్యాచ్ ధర్మశాలలో జరగనుండగా, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జేమ్స్ ఆండర్సన్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Cricket Mar 2, 2024, 5:05 PM IST
India vs England: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు జరగ్గా, భారత్ మూడు మ్యాచ్ లలో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది.
Cricket Feb 29, 2024, 3:37 PM IST
ICC Rankings - Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తన బ్యాట్ తో దుమ్మురేపుతున్నాడు. పరుగుల వరద పారిస్తూ ఈ సిరీస్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ దూసుకుపోతున్నాడు.
Cricket Feb 29, 2024, 9:54 AM IST
IND vs ENG: టీమిండియా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రాకు భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ కు ముందు విశ్రాంతి ఇవ్వగా, కేఎల్ రాహుల్ మొదటి టెస్ట్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు. భారత్-ఇంగ్లాండ్ మధ్య ధర్మశాలలో 5వ టెస్టు జరగనుంది.
Cricket Feb 28, 2024, 1:04 PM IST
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో టెస్ట్ మిగిలి వుండానే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (55) , శుభ్మన్ గిల్ (52), ధ్రువ్ జురెల్ (39), యశస్వి (37) రాణించారు.
Cricket Feb 26, 2024, 1:54 PM IST
Yashasvi Jaiswal: ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యంగ్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. పరుగుల వరద పారిస్తూ 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదుచేశాడు.
Cricket Feb 25, 2024, 10:29 PM IST
IND vs ENG - Rohit Sharma: టీమిండియా స్టార్ ప్లేయర్, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ లో మరో మైలురాయిని అందుకున్నాడు. 2013లో వెస్టిండీస్తో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన రోహిత్.. 2022 నుంచి టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.
Cricket Feb 25, 2024, 9:36 PM IST
India vs England: రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ కు రోహిత్ శర్మ క్లాస్ పీకాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జరిగింది.
Cricket Feb 25, 2024, 6:46 PM IST
India vs England Highlights: రాంచీ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం దిశగా ముందుకు సాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ మూడో రోజును అద్భుతంగా ముగించింది.
Cricket Feb 25, 2024, 6:00 PM IST
India vs England : భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ ధృవ్ జురెల్ అద్భుతమైన ఆటతో రాణిస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే మంచి ఇన్నింగ్స్ ఆడిన జురెల్.. రాంచీలో మరోసారి ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Cricket Feb 25, 2024, 4:57 PM IST
India vs England : భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ రాంచీలో దుమ్మురేపాడు. తన ఆటతో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడకున్నాడు.
Cricket Feb 25, 2024, 4:16 PM IST
India vs England: భారత్-ఇంగ్లాండ్ 4వ టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ తో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 120 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలోనే అశ్విన్ మరో ఘనత సాధించాడు.
Cricket Feb 25, 2024, 3:06 PM IST