కేఆర్ఎంబీ పరిధిని కేంద్ర ప్రభుత్వంఖారు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 10వతేదీకి వాయిదా వేసింది.
Andhra Pradesh Nov 15, 2022, 9:48 AM IST
పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ప్రాంతానికి పెను ముప్పు వాటిల్లితుందని తెలంగాణ ఈఎన్సీ.. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులకు శనివారం లేఖ రాశారు. రక్షణ కట్టడాలు నిర్మించి, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు
Telangana Jul 30, 2022, 9:40 PM IST
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసిన సంగతి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను తమకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ప్రాజెక్ట్లను ఇచ్చేది లేదని రెండు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి.
Telangana Jul 13, 2022, 9:43 PM IST
గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులపై ఏపీ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. మూడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబీ తోసిపుచ్చింది.
Telangana Apr 27, 2022, 5:08 PM IST
ఇవాళ జీఆర్ఎంబీ సమావేశం హైద్రాబాద్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సమర్పించిన డీపీఆర్ లపై చర్చించనున్నారు.
Telangana Mar 13, 2022, 9:46 AM IST
కేఆర్ఎంబీ ఛైర్మెన్ కు ఏపీకి చెందిన రైతు సంఘాల నేతలు సోమవారం నాడు ఫిర్యాదు చేశారు. కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకొన్న విషయం తెలిసిందే.
Andhra Pradesh Feb 28, 2022, 4:41 PM IST
కల్వకుర్తి ఆయకట్టు (kalwakurthy lift irrigation) విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం (telangana govt) స్పష్టం చేసింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను.. జతచేస్తూ.. కేఆర్ఎంబీకి (krmb) ఈఎన్సీ మురళిధర్ ఆదివారం లేఖ రాశారు.
Telangana Dec 19, 2021, 5:39 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) ప్రాజెక్ట్లు కడుతున్నా ఏడున్నర సంవత్సరాలుగా కేసీఆర్ (cm kcr) సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు తెలంగాణ సీఎల్పీ నేత (clp leader) మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) .వడ్ల పంచాయతీతో పాటు నీటి పంచాయతీ కూడా తెలంగాణ వాసులకు తెలియాలని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
Telangana Nov 23, 2021, 3:46 PM IST
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు (water disputes) సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (narendra singh shekhawat) స్పందించారు. ఇద్దరు సీఎంలు ఒప్పుకున్న తర్వాతే .. బోర్డుల పరిధిని నోటిఫై చేశారని, తెలుగు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
Telangana Nov 11, 2021, 6:53 PM IST
తెలంగాణ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులకు బ్రేక్ వేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ). పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది.
Telangana Oct 29, 2021, 11:21 AM IST
ఇక్కడ తెలుగు అకాడెమి ఒక్కటే, కానీ అక్కడ మాత్రం .... కొనసాగుతున్న అనిశ్చితి...!
NATIONAL Oct 18, 2021, 1:59 PM IST
గోదావరి, పెన్నా నదుల అనుసంధానం జరగాలని.. సీమ కోసం నికర జలాలను వినియోగించాలని సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. సీమకు జలాల కోసం హర్యానా తరహా పోరాటం చేస్తామని..అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఉద్యమిస్తామని బాలకృష్ణ వెల్లడించారు.
Andhra Pradesh Oct 17, 2021, 3:47 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్కు (ys jagan) శనివారం ప్రకాశం జిల్లా (prakasam district) టీడీపీ (tdp) ఎమ్మెల్యేలు మరో లేఖ రాశారు. తమ జిల్లా సమస్యలపై మీకు శ్రద్ధ లేదని వారు ఆరోపించారు.
Andhra Pradesh Oct 16, 2021, 4:07 PM IST
News Express: ఏపీలోనూ తెలుగు అకాడమీ నిందితుల స్వాహా చిట్టా ... పరిశీలించిన కేటీఆర్
NATIONAL Oct 14, 2021, 5:13 PM IST
ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావడంపై తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయమై ఈ నెల 11,12 తేదీల్లో Grmb, Krmbలు సమావేశాలు
Telangana Oct 14, 2021, 11:24 AM IST