గడ్డి అన్నారం మార్కెట్ను ఖాళీ చేయాల్సిందేనని తెలంగాణ హైకోర్టు వ్యాపారులను ఆదేశించింది. ఇందుకోసం శుక్రవారం వరకు డెడ్లైన్ విధించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో వ్యాపారులు ఎలాంటి స్టెప్ వేస్తారో వేచి చూడాలి.
Telangana Mar 15, 2022, 9:55 PM IST
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో కూల్చివేతలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. ఇవాళ ఉదయం నుండి ఈ మార్కెట్ లో కూల్చివేతలను జీహెచ్ఎంసీ ప్రారంభించింది.
Telangana Mar 8, 2022, 4:06 PM IST
కొత్తపేట గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు మార్కెట్ కూల్చివేత చేపట్టారు.
Telangana Mar 8, 2022, 10:22 AM IST
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్స్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను శుక్రవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను తరలించి బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Telangana Oct 15, 2021, 7:12 PM IST
గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ స్థలంలో ఆసుపత్రిని నిర్మించాలని నిర్మించనున్నారు. మరో రెండు ఆసుపత్రుల కోసం స్థలాల కోసం ప్రభుత్వం అన్వేషణ చేస్తోంది.
Telangana Oct 8, 2021, 10:23 AM IST
ఇవాళ మరోసారి ఇదే విషయమై హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ నెల 18వ తేదీ వరకు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.
Telangana Oct 4, 2021, 5:01 PM IST
గడ్డి అన్నారం ప్రూట్ మార్కెట్ ను బాట (batasingaram)సింగారానికి తరలించడాన్ని ఫ్రూట్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది. బాట సింగారం వద్ద ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలున్నాయని ప్రభుత్వం తరపున న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
Telangana Oct 1, 2021, 2:58 PM IST
హైదారాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ దగ్గర బీజేపీ నేతపై చేయిచేసుకున్న పోలీసుపై CI మీద శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని రాచకొండ సీపీ మీడియాకు తెలిపారు.
Telangana May 14, 2020, 3:07 PM IST
హైదారాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ దగ్గర గతరాత్రి రైతులు బారికేడ్లు తీయడంతో గొడవ జరిగింది.
Telangana May 13, 2020, 11:31 AM IST
రసాయనాలు లేకుండా సేంద్రియ పద్దతిలో పండిస్తున్న మానుకోట మామిడిపండ్లు రుచికరమే కాకుండా ఆరోగ్యకరమని, వీటిని దేశవ్యాప్తంగా అందరికీ అందించేందుకు, అంతర్జాతీయంగా కూడా మార్కెటింగ్ చేసేందుకు కృషి చేస్తానని సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.
Telangana May 11, 2020, 3:58 PM IST
సోమవారం సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులకు కోహెడ మార్కెట్ నేలమట్టమయింది.
Telangana May 5, 2020, 11:52 AM IST
భార్య నీతూ కపూర్ తో కలిసి పండ్లు కొనడానికి వచ్చిన రిషీకపూర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment May 1, 2020, 4:08 PM IST
గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కు అత్యధికంగా మహారాష్ట్ర నుండి బత్తాయి, ద్రాక్షతో పాటు ఇతర పండ్లు ప్రతి రోజూ వస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో గడ్డి అన్నారం మార్కెట్ లో వ్యాపారులు, వర్తకులు, రైతులు, హామాలీలు ఆందోళన చెందుతున్నారు.
Coronavirus Telangana Apr 1, 2020, 2:45 PM IST
Mar 22, 2017, 6:03 AM IST