ఓ వెబ్ సిరీస్ చూసి ఇద్దరు స్నేహితులు నకిలీ నోట్లు ప్రింట్ చేశారు. వాటిని ఒక సారి విజయవంతంగా చలామణిలోకి చేశారు. రెండో సారి కూడా అలాగే చేయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా పోలీసులకు చిక్కారు. చివరికి ఏమైందంటే?
Telangana Feb 4, 2024, 11:53 AM IST
500 నోటుపై నక్షత్రం గుర్తుతో ఉన్న డినామినేషన్ నోట్లు నకిలీవని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. PIB దీని గురించి ఫాక్ట్ చెక్ నిర్వహించి, ఫేక్ న్యూస్ అని Xలో సమాచారాన్ని షేర్ చేసింది.
business Dec 8, 2023, 9:28 PM IST
2000 రూపాయల నోట్లు ఆర్థిక వ్యవస్థ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత పెద్ద ఎత్తున బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు లేదా వాటిని మార్చుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి 2000 నోటలో సుమారు 76% వరకు బ్యాంకులలో డిపాజిట్ అయ్యాయని కేంద్ర మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు
business Jul 27, 2023, 6:32 PM IST
Hyderabad: నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, 13 మందిని అరెస్టు చేశారు. ఈ నోట్లు ఒరిజినల్ కరెన్సీని పోలి ఉన్నాయని ప్రధాన ముఠా సభ్యులు 1:3 నిష్పత్తిలో ఇతర ముఠా సభ్యులకు నకిలీ కరెన్సీని సరఫరా చేస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Telangana Apr 25, 2023, 9:03 PM IST
ఢిల్లీలో ఇద్దరు యువకులు కారు నడుపుతూ రోడ్డుపైనే కరెన్సీ వెదజల్లారు. ఫర్జీ వెబ్ సిరీస్లోని సీన్ రీక్రియేట్ చేస్తూ వారు ఈ పని చేశారు. వీడియోను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పోస్టు చేశారు. పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు.
NATIONAL Mar 14, 2023, 8:09 PM IST
ఛత్తీస్గడ్కు చెందిన ఓ వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత బాడీని ఐదు ముక్కలుగా నరికి కొత్తగా కొనుగోలు చేసిన వాటర్ ట్యాంక్లో దాచి పెట్టాడు. అతను నకిలీ కరెన్సీ ముద్రిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు తనిఖీ చేయగా.. భార్య హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
NATIONAL Mar 7, 2023, 4:50 PM IST
హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాతబస్తీలో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.. భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
Telangana Feb 20, 2023, 11:13 AM IST
ఫేక్ కరెన్సీ ముఠా ట్రాక్ మార్చినట్టు తెలుస్తున్నది. పెద్ద నోట్లకు నకిలీ తయారు చేయడం కాదు.. ఫేక్ కాయిన్స్ తయారు చేయడంపై ఫోకస్ పెట్టారనే చర్చ మొదలైంది. ఎందుకంటే ముంబయిలో 9.46 లక్షల నకిలీ కాయిన్స్ను పోలీసులు సీజ్ చేశారు. హర్యానాలో ఫేక్ కాయిన్స్ తయారుచేసే ఫ్యాక్టరీనే నడుపుతున్నారు.
NATIONAL Feb 3, 2023, 3:44 PM IST
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ మహిళా నాయకురాలు, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా ఉన్న రసపుత్ర రజిని దొంగ నోట్ల వ్యవహారంలో చిక్కుకున్నారు.
Andhra Pradesh Jan 25, 2023, 11:29 AM IST
పల్నాడు : ఇంట్లోనే ఓ కంప్యూటర్, ప్రింటర్ సాయంతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న ముఠాను గురజాల పోలీసులు అరెస్ట్ చేసారు.
Andhra Pradesh Jan 4, 2023, 11:10 AM IST
పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని.. ఓ బాబా దగ్గరికి దాదాపు రెండు కోట్ల పాత కరెన్సీని తీసుకువెడుతున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
Telangana Oct 7, 2022, 7:18 AM IST
యూట్యూబ్ లో దేనికి సంబంధించిన వీడియోలైనా దొరుకుతాయి. అలా కరెన్సీ తయారీ వీడియోలు చూసి ఫేక్ కరెన్సీ తయారు చేశారు కొంతమంది. వాటిని చలామణీ చేయబోయి అరెస్ట్ అయ్యారు.
Telangana Oct 6, 2022, 10:58 AM IST
గుజరాత్లోని సూరత్లో ఫేక్ కరెన్సీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.317 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.67 కోట్లు రద్దైన రూ.500, రూ.1000 నోట్ల ఉన్నట్టు తెలిపారు. బ్లాక్ కరెన్సీని వైట్ మనీలా మారుస్తామంటూ పలువురిని ఈ ముఠా మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
NATIONAL Oct 4, 2022, 11:31 PM IST
గుజరాత్ లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ అంబులెన్స్ లో తరలిస్తున్న రూ.25 కోట్లకు పైగా నకిలీ కరెన్నీ పట్టుబడింది.
NATIONAL Oct 1, 2022, 7:45 AM IST
రాజస్తాన్లో నకిలీ నోట్ల వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సుమారు 23 ప్రాంతాల్లో రైడ్ చేసి రూ. 1 కోటికి మించి నకిలీ నోట్లను వారు సీజ్ చేశారు. నకిలీ నోట్ల ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ప్రింటర్, మెషీన్లను రికవర్ చేసుకున్నారు.
NATIONAL Jul 24, 2022, 4:00 AM IST