Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఇదిలావుండగా, కోర్టులో మనీష్ సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆప్ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
NATIONAL May 23, 2023, 2:53 PM IST
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి క్వార్టర్, హాఫ్ బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఇప్పటికే నిబంధనలు సవరించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Telangana May 11, 2023, 9:36 AM IST
తెలంగాణలో మద్యం ధరలు తగ్గాయి. తగ్గిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానున్నాయి. తెలంగాణ సర్కార్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
Telangana May 5, 2023, 9:13 PM IST
తెలంగాణ ఆబ్కారీ మంత్రికి అసలు నీరా అంటే అవగాహన ఉందా అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సూర్యరశ్మి పడక ముందు ఉన్న దానిని మాత్రమే నీరా అంటారని చెప్పారు.
Telangana May 5, 2023, 8:39 AM IST
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మే 12 వరకు జ్యుడీషీయల్ రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
NATIONAL Apr 27, 2023, 3:17 PM IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు సోమవారం పొడిగించింది. సీబీఐ కేసుకు సంబంధించి జ్యూడిషియల్ కస్టడీని ఏప్రిల్ 27వ తేదీ వరకు, ఈడీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు న్యాయస్థానం పొడిగించింది.
NATIONAL Apr 17, 2023, 4:25 PM IST
New Delhi: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ కార్యాలయానికి విచారణకు పిలిపించారు. దీనిపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ స్పందిస్తూ కేజ్రీవాల్ కు మద్దతుగా నిలిచారు. కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడం రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు.
NATIONAL Apr 16, 2023, 3:00 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. రెండు రోజుల క్రితం విచారణకు రావాలని సీబీఐ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు పంపిన విషయం తెలిసిందే.
NATIONAL Apr 16, 2023, 11:22 AM IST
No liquor ban :మద్యపానంపై చత్తీస్ గఢ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసి లక్ష్మా సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యపానం అనేది హానికరం కాదని, ఎక్కువగా తాగడం వల్లనే సమస్యలు వస్తాయన్నారు. తాను బ్రతికి ఉండగా మద్యపాన నిషేదం జరుగకుండా చూసుకుంటానని చెప్పారు.
NATIONAL Apr 10, 2023, 6:09 PM IST
జూన్ 2017లో భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ప్రతిరోజూ ధరల సవరణ విధానాన్ని రూపొందించినప్పటి నుండి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రేట్లను సవరిస్తున్నాయి. దీనికి ముందు ఇంధన ధరలు పక్షం రోజుల ఒకసారి సవరింస్తుండేవి.
business Apr 3, 2023, 9:58 AM IST
Hyderabad: ఢిల్లీ మద్యం పాలసీ కేసు గురించి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ మాట్లాడుతూ.. ''ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసినప్పుడు ఇతర నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, 65 శాతం వాటాలు కలిగి ఉన్న కింగ్పిన్, సహ నిందితులు కవితను ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు?.." అని అన్నారు.
NATIONAL Mar 22, 2023, 6:31 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీ ముగియడంతో అరుణ్ రామచంద్రపిళ్లైని అధికారులు ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
Telangana Mar 20, 2023, 3:44 PM IST
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యూడీషీయల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
NATIONAL Mar 20, 2023, 2:51 PM IST
కవిత ఈడి విచారణకు గైర్హాజరవుతూ ఈడికి సమాచారం పంపించిన నేపథ్యంలో సోమా భరత్ అకస్మాత్తుగా తెర మీదికి వచ్చారు. కవిత ప్రతినిధిగా వ్యవహరించిన సోమా భరత్ ఎవరనే ఆసక్తి చెలరేగింది. ఆయన నేపథ్యంలో ఏమిటో చూద్దాం.
Opinion Mar 17, 2023, 11:07 AM IST
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారనే వాతావరణం ఏర్పడింది.
Opinion Mar 10, 2023, 11:01 AM IST