ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) షాక్ ఇచ్చింది. శుక్రవారం ED పంపిన సమన్లు జనవరి 3 న కేజ్రీవాల్ ప్రశ్నించనున్నట్టు పిలుపునిచ్చారు.
NATIONAL Dec 22, 2023, 11:01 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
NATIONAL Dec 18, 2023, 6:08 PM IST
దేశవ్యాప్తంగా 2023లో అనేక ముఖ్యమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఢంకా మోగించింది.
NATIONAL Dec 13, 2023, 11:59 AM IST
తెలంగాణలో త్వరలో బెల్ట్ షాపులకు తెరపడనుందా? కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసి బెల్ట్ షాపులను మూసేయాలని అనుకుంటున్నదా? ఈ దిశగానే ఎక్సైజ్ శాఖ బెల్ట్ షాపులపై రైడ్లు చేస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Telangana Dec 12, 2023, 10:43 PM IST
ఎక్సైజ్ సీఐ కొడుకు నిర్లక్ష్యం ఒక మహిళ నిండు ప్రాణాలను బలి తీసుకుంది. హనుమకొండ జిల్లా ఖాజీపేటలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఫాతిమానగర్కు చెందిన మహిళ స్కూటీ ఎక్కుతుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Telangana Dec 1, 2023, 4:12 PM IST
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ను చూసి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ భయపడుతున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా కేజ్రీవాల్ను అధికారం నుంచి దించలేమనీ, కుట్ర పన్నడం ద్వారానే అది సాధ్యమవుతుందని బీజేపీకి తెలుసుననీ, అందుకే ఆయనకు ఈడీ నోటీసులంటూ ఆరోపించారు.
NATIONAL Nov 6, 2023, 10:36 PM IST
Telangana Assembly Elections:తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమరం జోరుగా సాగుతున్న వేళ మద్యం ప్రియులకు కేంద్ర ఎన్నికల సంఘం బ్యాడ్ న్యూస్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. ఎప్పుడంటే..?
Telangana Nov 4, 2023, 12:15 PM IST
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ‘కింగ్ పిన్’ ప్రస్తుతానికి బయటే ఉన్నారని, త్వరలోనే ఆయన కూడా జైలుకు వెళ్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఉద్దేశించి అన్నారు. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారంతా ప్రస్తుతం జైలులోనే ఉన్నారని తెలిపారు.
NATIONAL Oct 5, 2023, 2:38 PM IST
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై ఫోకస్ పెట్టిందని, మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానానికి వెళ్లిందని అన్నారు.
Telangana Aug 21, 2023, 2:38 PM IST
తెలంగాణలోని మద్యం దుకాణాలకు భారీగా రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 42 వేలకు పైగా ధరఖాస్తులు అందాయి. రేపటిలోపుగా ఇంకా ధరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు అం
Telangana Aug 17, 2023, 11:29 AM IST
Manish Sisodia: మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia )కు సుప్రీంకోర్ షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను వచ్చే నెలకు వాయిదా వేసింది.
NATIONAL Aug 4, 2023, 2:39 PM IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కొద్దిరోజుల క్రితం సిసోడియా విచారణకు హాజరైన సమయంలో జరిగిన గొడవకు సంబంధించి పెన్డ్రైవ్లోని సీసీటీవీ ఫుటేజ్ను సమర్పించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది.
NATIONAL Jul 19, 2023, 3:58 PM IST
Delhi liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితరుల రూ.52 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో మనీష్ సిసోడియా, అమన్దీప్ సింగ్ ధాల్, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా పేర్లు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీ ప్రకారం మనీష్ సిసోడియా మద్యం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి.
NATIONAL Jul 8, 2023, 1:56 AM IST
ఢిల్లీ లిక్కర్ స్కాంలో న్యూఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
NATIONAL Jun 5, 2023, 2:22 PM IST
Delhi Excise Policy Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. ఇదిలావుండగా, కోర్టులో మనీష్ సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆప్ ఆరోపించింది. అయితే, ఆప్ ఆరోపణలను పోలీసులు ఖండించారు.
NATIONAL May 23, 2023, 2:53 PM IST