ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ భూకంపం చోటు చేసుకుంది. పులిచింతల పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది.
Telangana Feb 19, 2023, 10:46 AM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇటీవల కాలంలో తరచుగా భూమి కంపిస్తుంది.
Andhra Pradesh Feb 19, 2023, 9:13 AM IST
ఒకటి వెంట ఒకటి 15 ని.ల వ్యవధిలో రెండు భూకంపాలు టర్కీని కుదిపేశాయి. ఈ ప్రమాదంలో సిరియా, టర్కీలలో ఇప్పటివరకు 300మంది మృతి చెందినట్లు సమాచారం. అనేక మంది క్షతగాత్రులయ్యారు.
INTERNATIONAL Feb 6, 2023, 12:49 PM IST
నిజామాబాద్ సహ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.1 గా నమోదైంది.
Telangana Feb 5, 2023, 9:16 AM IST
న్యూఢిల్లీలో పలు ప్రాంతాల్లో మంగళవారం నాడు భూకంపం వాటిల్లింది. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు.
NATIONAL Jan 24, 2023, 2:49 PM IST
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బిలాల్ పూర్ లో మంగళవారంనాడు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
Telangana Dec 6, 2022, 10:21 AM IST
నేపాల్లో ఇవాళ ఉదయంభూకంపం సంబవించింది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు ప్రకటించారు. ఖాట్మాండ్ కు 147 కి.మీ దూరంలో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదైంది.
INTERNATIONAL Jul 31, 2022, 10:13 AM IST
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంబవించింది. భూకంపంతో ప్రజలు బయంతో బయటకు పరుగులు తీశారు.
Andhra Pradesh Jul 13, 2022, 12:06 PM IST
రంగారెడ్డి జిల్లాలోని చేవేళ్లలో సోమవారం నాడు రాత్రి స్వల్పంగా భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
Telangana May 23, 2022, 9:00 PM IST
జపాన్ ఉత్తర ప్రాంతంలో బుధవారం నాడు భారీ భూకంపం చోటు చేసుకొంది. భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. గతంలో ఇదే ప్రాంతంలో 9.0 తీవ్రతతో భూకంపం వచ్చింది.ఈ భూకంపం వచ్చి 11 ఏళ్లు అవుతుంది.
INTERNATIONAL Mar 16, 2022, 9:01 PM IST
బెంగళూరులో మరో పేలుడు శబ్దం ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ మాత్రం ఎలాంటి పేలుడు జరగలేదని ఈ వార్తలను ఖండించింది. కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం, లేదా KSNDMCలు ఈ మేరకు తమ డేటాలో పేలుడు లాంటి ఎలాంటి శబ్దం గుర్తించలేదని చెప్పారు.
NATIONAL Nov 26, 2021, 4:17 PM IST
దీపావళి పండుగ సందర్భంగా దేశంలో వరుస భూకంపాలు సంభవించాయి. హిమాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్లలో గురువారం ఉదయం భూంకంపాలు వచ్చాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ప్రాణనష్టం జరిగినట్టు రిపోర్టులు రాలేవు.
NATIONAL Nov 4, 2021, 2:16 PM IST
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంప కేంద్రం కరీంనగర్ జిల్లాకు ఈశాన్యంగా 45 కి,మీ. మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, సిరిసిల్ల, వరంగల్ , ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.
Telangana Oct 31, 2021, 7:19 PM IST
తైవాన్ దేశంలో మరో భూకంపం సంభవించింది. యిలాన్ నగరంలో ఈ రోజు మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో 6.5 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపంతో నష్ట వివరాలేవీ ఇంకా తెలియరాలేదు.
INTERNATIONAL Oct 24, 2021, 2:03 PM IST
ఇవాళ మధ్యాహ్నం 12: 35 గంటలకు భూకంపం సంబవించిందని శాస్త్రవేత్తలు గుర్తిం,చారు.
Andhra Pradesh Aug 24, 2021, 2:05 PM IST