23 ఏళ్ల సాయికుమార్ అనే యువ ఫొటోగ్రాఫర్ ఏపీలో హత్యకు గురయ్యాడు. వెడ్డింగ్ ఈవెంట్ కవర్ చేయడానికి బయల్దేరి వెళ్లిన ఆ యువకుడు హత్యకు గురయ్యాడు. సాయికుమార్ తన వెంటే రూ. 15 లక్షల విలువైన ఫొటోగ్రఫీ పరికరాలను వెంట తీసుకెళ్లాడు.
Andhra Pradesh Mar 4, 2024, 4:07 AM IST
తనను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ యువతి .. ప్రముఖ టీవీ ఛానెల్కు చెందిన న్యూస్ యాంకర్ను కిడ్నాప్ చేసి నిర్బంధించింది. కానీ, ఆ యువతి బారి నుంచి తప్పించుకున్న ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాల్ని అరెస్ట్ చేశారు.
Telangana Feb 24, 2024, 3:43 AM IST
Shamshabad Airport: నకిలీ బెదిరింపులకు పాల్పడిన ఓ ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. విమానాల్లో హైజాకర్లు ఉన్నారంటూ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపాడు.
Telangana Feb 19, 2024, 11:36 PM IST
Pregnant Woman Gang Raped: తరచూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచార, హత్య ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఎనిమిది నెలల గర్భిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. అనంతరం ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
NATIONAL Feb 18, 2024, 4:43 AM IST
మైలవరంలో దొంగలు పడ్డారు. ఏ ఇంట్లోనో చొరబడి డబ్బులు, బంగారం దోచుకోవడం కాదు... ఏకంగా ప్రభుత్వ వైన్ షాపులనే టార్గెట్ చేసి లక్షల విలువైన మద్యాన్ని దొంగిలించారు.
Andhra Pradesh Feb 16, 2024, 11:46 AM IST
ఎమ్మార్వో రమణయ్యను హతమార్చిన దుండుగుడు నేరుగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నాడని... ప్లైట్ ఎక్కి పరారయ్యాడని పోలీస్ కమీషనర్ రవిశంకర్ తెలిపారు.
Andhra Pradesh Feb 4, 2024, 9:16 AM IST
ఓ భర్త తన భార్యపై శాడిజం చూపించాడు. ఆమెను 12 ఏళ్ల పాటు ఇంట్లోనే బంధించాడు. ఇంట్లో టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో ఆమె టాయిలెట్స్ కోసం బాక్సులను ఉపయోగించింది. (In Mysore, Karnataka, a husband has locked his wife in the house for 12 years) తాజాగా పోలీసులు ఆమెను రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో వెలుగులోకి వచ్చింది.
NATIONAL Feb 3, 2024, 7:13 AM IST
Crime News: తూర్పుగోదావరి జిల్లాలో వివాహితపై భర్త అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకునేందుకు దాడి చేసి.. ఆమెకు శిరోముండనం చేశాడు. అనంతరం ఆమె జుట్టును చుట్టు ప్రక్కల వారికి చూపిస్తూ.. హంగామా చేశాడు. అంతటితో ఆగకుండా శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు.
Crime Feb 3, 2024, 6:49 AM IST
తెలంగాణ ముందు ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల పరువు తీసారు ఇద్దరు ఖాకీలు. బాధ్యతాయుతమైన పోలీస్ జాబ్ చేస్తూనే గంజాయి దందా చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు.
Telangana Feb 2, 2024, 1:09 PM IST
తూర్పు గోదావరి జిల్లాలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి స్మశానంలో నుంచి పూడ్చిపెట్టిన శవాన్ని తీసుకువచ్చి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. భార్య పెడబొబ్బలు పెడుతూ ఏడవడంతో ఆ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది.
Andhra Pradesh Jan 31, 2024, 7:28 PM IST
Rose Gold Beauty Parlour: అమాయకులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వంత వ్యాపారం బ్రాండెడ్ ఫ్రాంచైజీ పేరుతో బురిడీ కొట్టించారు. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయాలను వసూల్ చేసి ఉడాయించారు కిలాడీ కపుల్స్ .. ఇంతకీ ఏం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి..
Crime Jan 30, 2024, 12:01 AM IST
నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది.
Telangana Jan 29, 2024, 2:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరకు అందాలను వీక్షించేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం ప్రమాదానికి గురయ్యింది.
Andhra Pradesh Jan 28, 2024, 10:14 AM IST
150 Years Imprisonment:మైనర్ కుమార్తెపై పదే పదే అత్యాచారం చేసిన 42 ఏళ్ల వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కేరళ కోర్టు అతనికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేరళ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు పోక్సో, ఐపీసీ, జువైనల్ చట్టాల్లోని వివిధ సెక్షన్ల కింద మొత్తం 150 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
NATIONAL Jan 26, 2024, 6:22 AM IST
బ్లడ్ క్యాన్సర్ నయం అవుతుందని నమ్మిన తల్లిదండ్రులు ఓ బాలుడిని హరిద్వార్ (haridwar) కు తీసుకెళ్లారు. అక్కడి గంగానదిలో పదే పదే ముంచడం వల్ల ఆ బాలుడు ఊపిరాడక (The boy's parents drowned him in the Ganga river as he would be cured of cancer. A dead boy) మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) గా మారాయి.
NATIONAL Jan 25, 2024, 5:34 PM IST