తిక్కారెడ్డిపై దాడికి దిగిన వైసీపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని letterలో చంద్రబాబు డీజీపీని కోరారు.
Andhra Pradesh Dec 12, 2021, 9:47 AM IST
విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న బంగార్రాజు హత్యోదంతం రాష్ట్రంలో కలకలం రేపుతున్నది. ఈ హత్యలో అధికార పార్టీ నేతల ప్రమేయమున్నదనే ఆరోపణలు రావడంతో చర్చ తీవ్రమైంది. ఈ హత్యపైనే తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతం సవాంగ్కు లేఖ రాశారు. వెంటనే హత్య కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh Nov 6, 2021, 5:12 PM IST
Andhra Pradesh Oct 20, 2021, 2:11 PM IST
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయని, ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో స్తతా చాటిందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డుల్లో ఐదు రాష్ట్ర పోలీసు శాఖ దక్కించుకన్నదని తెలిపారు. ఈ అవార్డులు తమపై బాధ్యతను మరింత పెంచాయని వివరించారు.
Andhra Pradesh Sep 3, 2021, 8:00 PM IST
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తామని, ఇందుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నామని ఆయన చెప్పారు.
Andhra Pradesh Jan 7, 2021, 9:51 AM IST
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 31వ తేదీన ఏపీ సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Andhra Pradesh Dec 23, 2020, 12:19 PM IST
సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డీజీపీ ప్రకటన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు అదిరిపోయే సూచన చేశారు పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టాలని సూచించారు.
Andhra Pradesh Dec 17, 2020, 8:35 AM IST
ఏడాది క్రితం జ్యూయలరీ షాపులో జరిగిన దొంగతనం కేసులో సలాంను అన్యాయంగా ఇరికించారని సలాం అత్త ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన తర్వాత ఆటో నడుపుకొంటూ జీవిస్తున్న సలాం ను సీఐ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Andhra Pradesh Nov 8, 2020, 2:18 PM IST
పోలిటికల్ ఎజెండాతో పోలీసులను వివాదంలోకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల హిందూ దేవాలయాలపై దాడుల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారినపై చర్యలు తీసుకొన్నామన్నారు.
Andhra Pradesh Oct 14, 2020, 3:40 PM IST
అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యంపై బంధువు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Andhra Pradesh Sep 14, 2020, 3:01 PM IST
ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దానిపై ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు.
Andhra Pradesh Aug 18, 2020, 11:40 AM IST
ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు.
Andhra Pradesh Jul 1, 2020, 9:52 AM IST
Andhra Pradesh Apr 16, 2020, 8:03 AM IST