India vs England : ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తుచేసింది. దీంతో టెస్టు క్రికెట్ లో భారత్ కు 10 విజయాలు అందించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు.
Cricket Mar 9, 2024, 4:12 PM IST
భార్య సాక్షితో కలిసి ఇంటికి పయణమైన ధోనీ.. ఎయిర్ పోర్ట్ లో ఎంట్రీ మామూలుగా లేదుగా!
Entertainment Mar 6, 2024, 1:06 PM IST
Sunrisers Hyderabad: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ (ఐపీఎల్ 2024) ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రాబోయే ఐపీఎల్ టోర్నీ టైటిల్ ను దక్కించుకోవాలని చూస్తోంది.
Cricket Mar 5, 2024, 11:26 PM IST
IPL 2024 - Gujarat Titans: ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ రాబిన్ మింజ్ ను రూ .3.6 కోట్లకు దక్కించుకుంది. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలోని షిమల్ గ్రామానికి చెందిన రాబిన్ ఇటీవల తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
Cricket Mar 5, 2024, 11:08 PM IST
MS Dhoni: 2007 టీ20 ప్రపంచకప్లో సమయంలో దిగ్గజ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్లు టీమిండియాకు దూరంగా ఉన్నప్పుడు ఎంఎస్ ధోని ఊహించని విధంగా కెప్టెన్ కావడంతో పాటు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
Cricket Mar 5, 2024, 2:28 PM IST
MS Dhoni: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. మరోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే చెన్నై స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని చేసిన పోస్టు వైరల్ గా మారింది.
Cricket Mar 5, 2024, 9:53 AM IST
Top 10 Telugu News: శుభోదయం..ఇవాళ్టీ telugu.asianetnews టాప్ 10 తెలుగు వార్తలలో "ఆ సమయం సరిపోదు.. గడువు పెంచండి..": సుప్రీం కోర్టుకు ఎస్బీఐ వినతి.., ఇస్రో చీఫ్ సోమనాథ్కు క్యాన్సర్ , అవినీతి కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు వినహాయింపు లేదు: సుప్రీం సంచలన తీర్పు ,ఈసారి జగన్కు ఓటమి తప్పదు : ప్రశాంత్ కిశోర్ , నలుగురు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.., హైదరాబాద్లో ప్రధాని మోడీ పర్యటన వంటి వార్తల సమాహారం.
NATIONAL Mar 5, 2024, 6:58 AM IST
IPL 2024: భారత మాజీ క్రికెటర్ కీలక ప్రకటన చేశాడు. చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చిన ఆయన ఓ ప్రత్యేక పోస్ట్ను పెట్టి అభిమానులను హడలెత్తించారు. రాబోయే ఐపీఎల్ సీజన్లో చెన్నై తరఫున కొత్త 'పాత్ర'లో ప్రవేశించేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని తన పోస్ట్లో రాశాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడా? మెంటార్గా చేస్తాడా?
Cricket Mar 5, 2024, 6:06 AM IST
రామ్చరణ్, ఉపాసన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సందడి చేశారు. ఇందులో క్రికెటర్ ఎంఎస్ ధోనీ, ఆయన భార్య సాక్షి ధోనీలను కలవడం వైరల్గా మారింది.
Entertainment Mar 3, 2024, 9:47 AM IST
Anant-Radhika’s pre-wedding: సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి భారత క్రికెట్ జట్టు స్టార్లు సహా రణ్బీర్ కపూర్, అలియా భట్, అర్జున్ కపూర్ సహా అనేక మంది సెలబ్రెటీలు రాధిక-అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొంటున్నారు.
Cricket Mar 2, 2024, 2:52 PM IST
Mridula Jadeja : అత్యంత ఖరీదైన ఇంట్లో నివాసముంటున్న భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోమిత్ శర్మ, ఎంఎస్ ధోనిలు ముందు కనిపిస్తుంటారు. కానీ, వీరిందరి కంటే వేల కోట్ల విలువైన ఇంట్లో నివాసముంటున్నారు ఒక క్రికెటర్. ఆమె భారత క్రికెట్ క్వీన్ మృదుల జడేజా !
Cricket Mar 1, 2024, 6:43 PM IST
KL Rahul: టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయం సంబంధిత కారణాలతో భారత్-ఇంగ్లాండ్ 5వ టెస్టుకు దూరమయ్యాడు. అయితే, నిత్యం ఇలా గాయాల బారినపడుతున్నప్పటికీ తనలో ఓ ప్లేయర్ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు.
Cricket Mar 1, 2024, 5:19 PM IST
Radhika & Anant Ambani’s Pre-Wedding: జామ్నగర్లో జరుగుతున్న రాధిక - అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఘనంగా జరుగుతోంది. అంబానీ కుటుంబ వివాహ వేడుకకు భారత దిగ్గజ క్రికెటర్లు, ఇతర క్రీడా తారలు హాజరవుతున్నారు.
Cricket Mar 1, 2024, 3:07 PM IST
Radhika & Anant Ambani’s Pre-Wedding: అంబానీ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. జామ్నగర్లో జరుగుతున్న రాధిక - అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ లో భారత స్టార్ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, పాండ్యా బ్రదర్స్ సహా పలువురు క్రికెటర్లు తళుక్కున మెరిశారు.
Cricket Mar 1, 2024, 2:29 PM IST