పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు నడపడం లేదని ఓ విద్యార్థిని ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి విద్యార్ధిని ఈ లేఖ రాసింది
Telangana Nov 3, 2021, 10:11 PM IST
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడం దేశం మొత్తం ఊహించని షాక్ గా మారిపోయింది. 46 ఏళ్ల వయసులోనే పునీత్ మరణించడం అభిమానులకు, కుంటుంబ సభ్యులకు జీర్ణించుకోలేని వేదనగా మిగిలిపోయింది.
Entertainment Oct 30, 2021, 9:31 AM IST
ఇటీవల చంటి బిడ్డను చేతిలో పట్టుకుని మెట్రో రైలు ఎక్కిన ఓ మహిళ.. సీట్లు ఖాళీగా లేకపోవడంతో కింద కూర్చొని(Woman with infant sits on floor in metro) ప్రయాణించింది. చేతిలో చంటి బిడ్డతో ఉన్న ఆమెకు తమ సీటు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
Telangana Oct 28, 2021, 11:16 AM IST
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు టీఎస్ఆర్టీసీలో (TSRTC) యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించామని చెప్పారు.
Telangana Oct 25, 2021, 4:10 PM IST
మీడియా సమావేశం సందర్భంగా గందరగోళ పరిస్థితులున్నాయని అందుకే అలా చెప్పి ఉంటానని సజ్జనార్ వివరించారు.
మరోవైపు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డిని సిర్పూర్కర్ కమిన్ విచారించనుంది. ప్రకాష్ రెడ్డిని దసరా తర్వాత ఈ కమిషన్ విచారణ చేయనుంది.
Telangana Oct 13, 2021, 11:07 AM IST
2019 డిసెంబర్ 6వ తేదీన ఉదయం చటాన్పల్లి వద్ద దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే సమయంలో పోలీసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కొని నిందితులు కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Telangana Oct 12, 2021, 5:05 PM IST
దిశ హత్యాచారం ఘటనకు సంబంధించిన పురోగతిని డీసీపీ తనకు వివరించడం వల్లే మీడియా సమావేశంలో ఈ విషయాన్ని చెప్పానని సజ్జనార్ కమిషన్ కు వివరించారు.
Telangana Oct 12, 2021, 9:40 AM IST
సజ్జనార్తో పాటు కమిషన్ ముందు క్లూస్ టీం సభ్యులు వెంకన్న కూడా హాజరయ్యారు. ఘటన స్థలంలో దొరికిన ఆధారాలపై క్లూస్ టీం సభ్యుడు వెంకన్న నివేదిక సమర్పించారు.
Telangana Oct 4, 2021, 9:45 PM IST
తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ అందించారు. సంక్షోభంలో వున్న సంస్ధను గాడిలో పెట్టే పనిని ఉద్యోగుల సమస్యల పరిష్కారం నుండే ప్రారంభించారు సజ్జనార్.
Telangana Oct 1, 2021, 11:36 AM IST
దిశ నిందితుల మృతదేహలను పంచనామా చేసిన మేజిస్ట్రేట్ ను కూడ కమిషన్ విచారించింది. సజ్జనార్ ను విచారించిన తర్వాత ఈ ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా వ్యవహరించిన మహేష్ భగవత్ ను కూడ కమిషన్ విచారించనుంది.
Telangana Sep 29, 2021, 9:31 AM IST
టీఎస్ఆర్టీసీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బాజీరెడ్డి గోవర్థన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిలో పడకపోతే సంస్థను ప్రైవేట్ పరం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గోవర్థన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు బాజీరెడ్డి.
Telangana Sep 22, 2021, 8:48 PM IST
టీఎస్ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలను పెంచాలని సర్కార్ యోచిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి వుంది.
Telangana Sep 21, 2021, 9:16 PM IST
తమ కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు ఎల్బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్యేతో పాటు వధువు తండ్రి , టిఆర్ఎస్ నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి దంపతులు కూడా సీఎంను వివాహానికి ఆహ్వానించారు.
Telangana Sep 21, 2021, 8:52 PM IST
సజ్జనార్ ఒళ్లో కూర్చుని... ఆర్టిసి బస్సులో నిమజ్జనానికి తరలిన బొజ్జ గణపయ్య
Telangana Sep 19, 2021, 11:10 AM IST
యం.జి.బి.యస్.లో కూడా సాధారణ వ్యక్తిగా కలియ తిరుగుతూ బస్టాండు ప్రాంగణంలోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాంలలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పనితీరును పరిశీలించారు.
Telangana Sep 16, 2021, 12:52 PM IST