తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ప్లాస్టిక్ బాటిళ్లు నిషేధించామని.. త్వరలో కొండపైకి విద్యుత్ బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు.
Andhra Pradesh Jun 5, 2022, 3:31 PM IST
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ముసలం చోటుచేసుకుంది. నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖను పంపారు.
Andhra Pradesh Jun 4, 2022, 2:49 PM IST
వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం రెండు రోజల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కొన్ని రోజుల పాటు తిరుమలకు భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ చైర్మెన్ సూచించారు.
Andhra Pradesh May 29, 2022, 9:44 AM IST
విశాఖ శారదా పీఠానికి అధికార పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం కొత్తమంత్రులు రోజా, విడదల రజినీ తదితరులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం ఆయనను కలిశారు.
Andhra Pradesh May 8, 2022, 5:40 PM IST
తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శ్రీవారి మెట్టు (Srivari Mettu) నడకమార్గం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది.
Andhra Pradesh May 5, 2022, 11:10 AM IST
కరోనాతో నిరుడు మరణించిన కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినందుకు మినిస్టర్ వేణు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లారు.
Andhra Pradesh Apr 30, 2022, 8:42 AM IST
దేవుడిని కూడా విపక్షాలు రాజకీయాల్లోకి లాగుతున్నాయని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మూడు రోజుల క్రితం తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల కోసం భక్తుల మధ్య తోపులాట విషయమై ఆయన స్పందించారు.
Andhra Pradesh Apr 15, 2022, 3:14 PM IST
శ్రీ వెంకటేశ్వర భక్తిచానల్ కార్యాలంలో గురువారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ పాలక మండలి సమావేశంలో జరిగింది. ఈ సమావేశంలో ఈ తీర్మానం తీసుకున్నారు.
Andhra Pradesh Mar 25, 2022, 1:23 PM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది.
NATIONAL Mar 4, 2022, 4:44 PM IST
టిటిడి బోర్డు (ttd borad) సభ్యులలో క్రిమినల్ కేసులు నమోదైన వున్నారని, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటీషన్పై ఏపీ హైకోర్టులో (ap high court) మంగళవారం విచారణ జరిగింది. జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (bhumana karunakar reddy) ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో ఆయనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు అనుమతి ఇచ్చింది ధర్మాసనం.
Andhra Pradesh Feb 22, 2022, 4:06 PM IST
తిరుమల (thirumala) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ (ttd). కరోనా తగ్గుముఖం (coronavirus) పట్టడంతో శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. నేటి నుంచి ఆఫ్లైన్లో సర్వదర్శనం భక్తులకు 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ.
Andhra Pradesh Feb 22, 2022, 2:45 PM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం సమావేశమైన టీటీడీ పాలక మండలి.. ప్రధానంగా 2022-23 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. రూ. 3వేల 171 కోట్ల అంచనాగా బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది.
Andhra Pradesh Feb 17, 2022, 2:35 PM IST
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలో వున్నా తమను పట్టించుకోలేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాద్వారం వద్ద ధర్నాకు దిగారు. టీటీడీ ఛైర్మన్, అధికారులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్నారు. కనీసం అన్నం, మంచినీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Jan 13, 2022, 9:42 PM IST
ఈనెల 13 నుంచి 22 వరకు సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనం కేటాయించలేమని స్పష్టం చేశారు టీటీడీ (ttd) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (yv subba reddy) . తిరుమలలో తీవ్రమైన వసతి సమస్య ఉందని... వైకుంఠ ఏకాదశి రోజున ప్రజా ప్రతినిధులకు నందకం, వకుళ అతిథి గృహాల్లో వసతి కల్పిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పొందిన భక్తులకు తిరుపతిలోని టీటీడీ గెస్ట్హౌస్లో వసతి కేటాయిస్తామని ఆయన వెల్లడించారు.
Andhra Pradesh Jan 2, 2022, 6:00 PM IST
తిరుమల (tirmula) శ్రీవారి ఆలయంలో ఉదయాస్తమాన సేవను (udayasthamana seva) టీటీడీ పునరుద్దరించింది. ఈ మేరకు టికెట్ల ధరను నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున మాత్రం 1.5 కోట్లుగా టీటీడీ (ttd) నిర్ణయించింది.
Andhra Pradesh Dec 18, 2021, 7:47 PM IST