దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు
Telangana Dec 6, 2019, 8:10 AM IST
నాడు వరంగల్ లో, నేడు షాద్నగర్ లో అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు పోలీసులు బుద్ది చెప్పారు. నాడు, నేడు ఈ కేసులను పర్యవేక్షించిన పోలీసు ఉన్నతాధికారి వీసీ సజ్జనార్. వరంగల్ లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితులు నాడు ఎన్కౌంటర్లో మృతి చెందారు,
Telangana Dec 6, 2019, 8:03 AM IST
షాద్ నగర్ డిపోలో ఉన్న లారీని మరోసారి పరిశీలించారు. అతిసూక్ష్మ వస్తువుల్ని సైతం గుర్తించగటలిగే సూపర్ లైట్ పరికరాన్ని వినియోగించి ఆధారాలను సేకరించారు.
Telangana Dec 6, 2019, 7:49 AM IST
దిశ నిందితుల కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
Telangana Dec 6, 2019, 7:15 AM IST
దేశంలో అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా జైపూర్లో ఓ యువతిపై తోటి ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.
NATIONAL Dec 5, 2019, 9:59 PM IST
గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలు కారుణ్య మరణానికి అనుమతించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.
NATIONAL Dec 5, 2019, 4:59 PM IST
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కామ్లో దేవికారాణి ఆస్తులు బయట పడుతూనే ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో ఉన్న ఆమె ఆస్తులను గుర్తించారు.
Telangana Dec 5, 2019, 4:26 PM IST
హైదరాబాద్ దిశ ఘటన మరచిపోకముందే దేశవ్యాప్తంగా ఏదో మూల మహిళలు, చిన్నారులపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ బాలికపై నలుగురు యువకులు కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డారు.
NATIONAL Dec 5, 2019, 4:05 PM IST
దిశ గ్యాంగ్రేప్, హత్య కేసులో కీలక ఆధారమైన సెల్ఫోన్ను సిట్ బృందం స్వాధీనం చేసుకొంది. దిశ సెల్ఫోన్ ను నిందితులు పాతి పెట్టినట్టుగా సిట్ బృందం విచారణలో ఒప్పుకొన్నారు.
Telangana Dec 5, 2019, 3:34 PM IST
వైద్యురాలిని అత్యాచారం చేసిన నలుగురిని జైల్లో పెడితే.. జైలు దగ్గరకు వేలమంది వెళ్లి ఉరితీయాలని, చంపేయాలని అంటున్నారని.. ఢిల్లీ స్థాయిలో ఓ జడ్జి రేప్ కేసు గురించి
మాట్లాడుతూ మగవాళ్ల మర్మాంగాలను కోసేయండన్నారని.. అంత స్థాయికి ఎందుకు తీసుకువెళుతున్నారని అన్నారు.
News Dec 5, 2019, 3:04 PM IST
మహిళలపై అత్యాచారాలను నియంత్రించేందుకు మహిళలల రక్షణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
Telangana Dec 5, 2019, 1:27 PM IST
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సిట్ బృందం షాద్నగర్ కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించారు.
Telangana Dec 5, 2019, 1:15 PM IST
దిశ గ్యాంగ్రేప్, హత్య కేసును విచారించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్కు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.ఈ కేసును సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.
Telangana Dec 5, 2019, 11:08 AM IST
వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలో గ్యాంగ్రేప్కు గురై హత్యకు గురై దిశ కేసులో నిందితులకు త్వరగా శిక్ష వేసేందుకు వీలుగా పాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు రాసిన లేఖకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
Hyderabad Dec 5, 2019, 11:04 AM IST
శంషాబాద్ హత్యాచార ఘటన ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా దిశ మర్డర్ దేశాన్ని కదిలించింది. ఈ ఘటన పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
News Dec 5, 2019, 10:11 AM IST