అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్నాడని ఓ తెలుగు యువకుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ట్రక్కుతో వైట్ హౌస్ మీద దాడికి ప్రయత్నించాడు.
కేసీఆర్ దళితుల లబ్దికి పాటుపడుతున్నాడని బ్రిటన్ ఎంపీలు కూడా పొగిడారని వార్తలు వచ్చాయని, అవి అసత్యాలని టీపీసీసీ ఎన్నారై సెల్ పేర్కొంది. అలా అసత్య ప్రచారం చేసి బ్రిటన్ ఎంపీలను, భారతీయులను బీఆర్ఎస్ మోసం చేసిందని ఆరోపించింది.
జార్జియాలోని డెకాటూర్లోని వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్లో పనిచేసిన రాజేష్ మోతీభాయ్ పటేల్ మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపబడ్డాయి.
టెక్సాక్ షాపింగ్ మాల్ ఘటనలో హైదరాబాదీ యువతి మరణించడం పట్ల అక్కడి ఏపీ ప్రభుత్వ ప్రతినిధి సంతాపం వ్యక్తం చేశారు. అక్కడున్న భారతీయులు కొన్ని జాగ్రత్తలు, సూచనలు పాటించాలని తెలిపారు.
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పార్కింగ్ స్థలంలో ఏదో గొడవ పడ్డ ఓ భారతీయ సంతతి వ్యక్తి ఇద్దరిని కాల్చి చంపాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫిలిప్పీన్స్ లో మృతి చెందిన వైద్య విద్యార్థి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. అతని మృతి కార్డియాక్ అరెస్ట్ వల్లే అయిందని పోలీసులు చెబుతున్నారు.
ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థి మృతి చెందారు. ఈ మేరకు అతడి తల్లిదండ్రులకు అక్కడి అధికారులు సమాచారం అందజేశారు.
ఏలూరుకు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందాడు. ఉన్నత చదువులకోసం వెళ్లి.. మృత్యువాత పడ్డాడు.
అమెరికాలో అదృశ్యమైన 30 ఏళ్ల భారతీయ-అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలోని సరస్సు నుంచి అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
యూకేలో ప్రమాదవశాత్తూ మరణించిన తెలుగు విద్యార్ధిని సాయి తేజస్వి కామారెడ్డి మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు దౌత్య సిబ్బందితో టచ్లో వుండాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.