ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఎన్ఆర్ఐ బొడ్డు జగన్నాథరావు తన ఇద్దరు కుమార్తెల కోసం చంద్రుడిపై రెండెకరాల భూమిని కొన్నారు. 2005లోనే కుమార్తెలు ఇద్దరు పేరుతో చంద్రుడిపై ల్యాండ్ కొన్నాడు.
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ ఏపీ యువకుడు అక్కడే మరణించాడు. జార్జియాలోని టీబ్లీసీలో ఎంబీబీఎస్ చదువుతున్న అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు.
కర్నాటకలో ఆస్ట్రేలియన్ ఎన్నారై మహిళ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అధికారులు తన పిల్లలను స్వాధీనం చేసుకోవడమే కాదు.. తమ ఇంటికి సరఫరా అయ్యే నీటిలోనూ విషం కలిపారని సూసైడ్ నోట్ లో తెలిపింది.
కువైట్ లో జరిగిన ఓ కారుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతుల్లో భార్యాభర్త, ఇద్దరు పిల్లలున్నారు.
ఆరేళ్ల కొడుకుతో సహా సాప్ట్ వేర్ దంపతులు అనుమానాస్పద రీతిలో ఇంట్లోనే మృతదేహాలుగా తేలిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది.
సింగపూర్ క్రూయిజ్ నుండి దూకి 64 ఏళ్ల భారతీయ మహిళ మృతి చెందింది. నిన్న జరిగిన ఈ ఘటనపై పీఎంవో, విదేశాంగ మంత్రి, సింగపూర్లోని భారత రాయబార కార్యాలయాలు ఇంకా స్పందించలేదు.
హైదరాబాద్ మౌలాలీ ప్రాంతానికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ అనే యువతి అమెరికాలో అష్టకష్టాలు పడుతోంది. మతి చలించడంతో రోడ్లపై తిరుగుతూ ఎవరైనా ఏమైనా పెడితే తినడం లేనిపక్షంలో పస్తులుంటూ వస్తోంది.
అమెరికాలోని వీధుల్లో హైదరాబాద్కు చెందిన ఓ మహిళ అకలితో అలమటిస్తుంది. డిప్రెషన్తో పోరాడుతున్న ఆమె.. తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తూ చికారో రోడ్లపై తిరుగుతున్నట్టుగా చెబుతున్నారు.
కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో మృతి చెందాడు.
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. . దీంతో అమెరికాలోని భారతీయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.