అగ్నిప్రమాదం సమయంలో కేరళకు చెందిన రిజేష్ కలంగదన్ (38), అతని భార్య జేషి కందమంగళత్ (32) తమ ఇరుగుపొరుగు ముస్లిం స్నేహితుల కోసం ఇప్తార్ సిద్ధం చేస్తున్నారు.
సింగపూర్ లో ఓ వ్యక్తిని ఛాతిమీద చేయివేసి గట్టిగా నెట్టడంతో.. మెట్లమీదినుంచి కిందపడి మృతి చెందాడు. అతడిని భారత సంతతికి చెందిన షణ్ముగంగా గుర్తించారు.
అమెరికా ఎయిర్ పోర్టులో జరిగిన ఓ బస్సు ప్రమాదంలో గుంటూరుకు చెందిన ఓ ఎన్ఆర్ఐ మృతి చెందాడు.
కువైట్ లో సరదాగా బోటింగ్ వెళ్ళి ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో కన్నుమూశాడు. ఆ వ్యక్తి మరో గంటలో స్వదేశానికి బయలుదేరాల్సి ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది.
న్యూయార్క్ లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన తల్లీ, కూతుళ్లలో.. తల్లి మరణించగా, కూతురు పరిస్తితి విషమంగా ఉంది.
ఆస్ట్రేలియా పోలీసులు భారత్కు చెందిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు. సిడ్నీలోని ఒక రైలు స్టేషన్ వద్ద క్లీనర్ను పొడిచి, పోలీసు అధికారులను బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో వారు ఈ చర్య తీసుకున్నట్టుగా మీడియా నివేదికలు వెల్లడించాయి.
అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్ధులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. కోర్స్ మొదలవ్వడానికి ఏడాది ముందే యూఎస్ వీసా పొందే అవకాశం కల్పించనుంది.
పెళ్లైన ఐదేళ్లకు భార్యను విదేశాల్లో ఒంటరిగా వదిలేశాడో ఎన్నారై. ఆమె చదువుకు అయ్యే ఖర్చు ఎక్కువవుతుందని ఈ అరాచకానికి ఒడిగట్టాడు.
అమెరికాలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి మరణించాడు. అయితే అతడు గన్ మిస్ ఫైర్ కావడం వల్ల చనిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అయితే మరో వ్యక్తి జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.