MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • తల్లిదండ్రులను గౌరవించని వారికి గరుడ పురాణం ఎలా శిక్షిస్తుందో తెలుసా?

తల్లిదండ్రులను గౌరవించని వారికి గరుడ పురాణం ఎలా శిక్షిస్తుందో తెలుసా?

ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం, అవమానించడం కామన్ అయిపోయింది. అయితే... అలాంటి వారికి చనిపోయిన తర్వాత.. నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట.

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 01 2024, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ ధర్మం ప్రకారం..  గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మనం చేసే మంచి, చెడులకు ఫలితాన్ని ఈ గరుడ పురాణం నిర్ణయిస్తుంది. మనం మంచి చేసినప్పుడు ఎలాంటి కర్మ అనుభవిస్తామో, చెడు చేసినప్పుడు ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో.. ఈ గరుడ పురాణం మనకు చెబుతుందట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ గరుడ పురాణం ప్రకారం,...  ఎవరైతే తల్లిదండ్రులు, గరువును గౌరవించరో.. వారికి  చనిపోయిన తర్వాత.. చాలా కఠినమైన శిక్షలు పడతాయట. ఈ రోజుల్లో చాలా మందికి తల్లిదండ్రులను తక్కువ చేసి చూడటం, అవమానించడం కామన్ అయిపోయింది. అయితే... అలాంటి వారికి చనిపోయిన తర్వాత.. నరకంలో భయంకరమైన శిక్ష ఉంటుందట.

35

వారిని వైతరిని నదిలో పడేస్తారట. ఈ వైతరినీ నదిలో అన్ని నదుల్లోలాగా నీళ్లు ఉండవట. రక్తం ఉంటుంది.  అది కూడా... ఎప్పుడూ ఉడుకుతూ ఉంటుంది. లావాలో  పొంగి పొర్లుతూ ఉంటుందట. అందులో పడినప్పుడు.. ఆ ఉడికే రక్తంలో  పడటం వల్ల.. చాలా నొప్పిగా  ఉంటుందట. ఆ నొప్పితో విలవిల లాడుతుంటుండగానే... తీసుకువెళ్లి నరకంలో పడేస్తారట.

45

కేవలం, తల్లిదండ్రులను మాత్రమే కాదు.. గురువులను గౌరవించని వారికి కూడా ఇలాంటి శిక్షే వేస్తారట. అంతేకాదు.. ఎవరైతే ఇతరులను మోసం చేయాలని చూస్తారో... భార్యలను చిత్ర హింసలు పెట్టే భర్తలకు  కూడా ఇంతే ఘోరమైన శిక్షలను వేస్తారట.

55

ఇక... మంచి మనసు ఉన్న వ్యక్తులపై నిందలు వేసే వారికి కూడా గరుడ పురాణం ప్రకారం.. వైతరిని నదిలో వేసి శిక్షిస్తారట.  కాబట్టి.. ఇలాంటి పొరపాట్లు చేయకూడదని గరుడ పురాణం మనకు చెబుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved