మోదీ పిలుపుకు మద్దతుగా దీపాలు వెలిగించిన తారలు వీళ్లే!
ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్కటిగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. ఈ సమయంలో భారతీయులలోనే ఐఖ్యతను చాటేందుకు ప్రధాన మంత్రి మోదీ ఓ పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి ప్రతీ ఒక్కరు తమ ఇంటి బాల్కనీ దీపాలు వెలిగించాలని కోరారు. ఈ పిలుపుకు అనూహ్య స్పందన వచ్చింది. ప్రతీ భారతీయుడు తమ బాధ్యతగా భావించి దీపాలు వెలిగించారు. రాజకీయ సినీ ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. అలా దీపాలు వెలిగించి అభిమానులకు మరింత స్ఫూర్తి నిచ్చిన సినీ తారలు వీళ్లే.!
రజనీకాంత్
మెగాస్టార్ చిరంజీవి
మహేష్ బాబు
అక్కినేని ఫ్యామిలీ
అల్లు ఫ్యామిలీ
విక్టరీ వెంకటేష్
కృష్ణం రాజు
మోహన్ బాబు
పూజా హెగ్డే
తమన్నా భాటియా
పాయల్రాజ్పుత్
ఈషా రెబ్బా
కత్రినా కైఫ్
గోపీచంద్
దర్శకుడు శ్రీనువైట్ల
జీవితా రాజశేఖర్
శ్రీకాంత్
వెంకటేష్
మంచు విష్ణు
రాఘవా లారెన్స్
బోయపాటి శ్రీను
కార్తికేయ