MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Coronavirus
  • Coronavirus India
  • క్వారంటైన్ లో మూత్రం బాటిళ్లు విసురుతున్న జమాత్ కార్యకర్తలు

క్వారంటైన్ లో మూత్రం బాటిళ్లు విసురుతున్న జమాత్ కార్యకర్తలు

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 08 2020, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సోకిన వారందరినీ.. క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సోకిన వారందరినీ.. క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సోకిన వారందరినీ.. క్వారంటైన్ లో ఉంచుతున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
కరోనా రోగులను రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. అయితే... ఈ కష్టాన్ని గుర్తించకుండా ఆటంకాలు కలిగించే ఆకతాయిలు రోజు రోజుకీ ఎక్కువైపోతుండటం గమనార్హం.

కరోనా రోగులను రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. అయితే... ఈ కష్టాన్ని గుర్తించకుండా ఆటంకాలు కలిగించే ఆకతాయిలు రోజు రోజుకీ ఎక్కువైపోతుండటం గమనార్హం.

కరోనా రోగులను రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. అయితే... ఈ కష్టాన్ని గుర్తించకుండా ఆటంకాలు కలిగించే ఆకతాయిలు రోజు రోజుకీ ఎక్కువైపోతుండటం గమనార్హం.
38
మూత్రం బాటిళ్లు క్వారంటైన్ కేంద్రంలో విసిరి.. కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

మూత్రం బాటిళ్లు క్వారంటైన్ కేంద్రంలో విసిరి.. కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

మూత్రం బాటిళ్లు క్వారంటైన్ కేంద్రంలో విసిరి.. కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
48
కరోనా రోగులున్న క్వారంటైన్ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెండు మూత్రం బాటిళ్లను ఉంచిన ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో వెలుగుచూసింది.

కరోనా రోగులున్న క్వారంటైన్ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెండు మూత్రం బాటిళ్లను ఉంచిన ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో వెలుగుచూసింది.

కరోనా రోగులున్న క్వారంటైన్ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెండు మూత్రం బాటిళ్లను ఉంచిన ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో వెలుగుచూసింది.
58
కరోనా రోగుల కోసం నిర్భంధంలో ఉంచిన ద్వారక ప్రాంగణంలో మూత్రం బాటిళ్లను ఆగంతకులు వదిలారని తేలింది.

కరోనా రోగుల కోసం నిర్భంధంలో ఉంచిన ద్వారక ప్రాంగణంలో మూత్రం బాటిళ్లను ఆగంతకులు వదిలారని తేలింది.

కరోనా రోగుల కోసం నిర్భంధంలో ఉంచిన ద్వారక ప్రాంగణంలో మూత్రం బాటిళ్లను ఆగంతకులు వదిలారని తేలింది.
68
కరోనా వైరస్ బారిన పడిన జమాత్ కార్యకర్తలే మూత్రం బాటిళ్ల ద్వార కరోనా వ్యాప్తి చేసేందుకు ఇలా వదిలారని ఆరోపణలున్నాయి.

కరోనా వైరస్ బారిన పడిన జమాత్ కార్యకర్తలే మూత్రం బాటిళ్ల ద్వార కరోనా వ్యాప్తి చేసేందుకు ఇలా వదిలారని ఆరోపణలున్నాయి.

కరోనా వైరస్ బారిన పడిన జమాత్ కార్యకర్తలే మూత్రం బాటిళ్ల ద్వార కరోనా వ్యాప్తి చేసేందుకు ఇలా వదిలారని ఆరోపణలున్నాయి.
78
క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
88
దీనిపై ద్వారక నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మూత్రం బాటిళ్లను వదలడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై ద్వారక నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మూత్రం బాటిళ్లను వదలడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై ద్వారక నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మూత్రం బాటిళ్లను వదలడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్‌లోకి ఎంటరైన కరోనా కొత్త వేరియంట్.. మహారాష్ట్రలో వెలుగులోకి , లక్షణాలివే
Recommended image2
భారత్ లో కోవిడ్ విజృంభణ.. ఒకే రోజు 2,151 కొత్త కేసులు.. ఐదు నెలల్లో అత్యధికం
Recommended image3
దేశంలో టొమాటో ఫ్లూ క‌ల‌క‌లం.. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్రం.. ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాల జారీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved