Asianet News TeluguAsianet News Telugu

'సైరా' కోసం మెగాస్టార్ భార్య ప్రత్యేక పూజలు!

మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.  స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
 

chiranjeevi Wife Surekha Performing Puja At Yadagirigutta
Author
Hyderabad, First Published Sep 27, 2019, 1:37 PM IST

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖా శుక్రవారం నాడు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని తన మొక్కులు చెల్లించుకున్నారు.

అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ కావాలని సురేఖా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేఖకు.. ఆలయ అర్చకులు దేవుడి ప్రసాదాలు, తీర్దాలు అందించారు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. రూ.270 కోట్లకు పైగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు నిర్మాత రామ్ చరణ్. నయనతార, అమితాబ్ బచ్చన్, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా తెలుగు సెన్సార్పూర్తయింది. 

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

Follow Us:
Download App:
  • android
  • ios