userpic
user icon

Rajesh Y

rajesh.y@asianetnews.in

rajesh y

Rajesh Y

rajesh.y@asianetnews.in

    snake-bite-death-of-two-puppie

    పాపం శునకం.. తల్లి చూస్తుండాగానే ప్రాణాలు తీసిన..

    Oct 12, 2019, 12:43 PM IST

    విషం సర్ఫ కాటుకు రెండు మూగ జీవాలు బలైపోయాయి. నిద్రిస్తున్న రెండు కుక్కు పిల్లలపై ఓ పాము బుసలు  కొడుతూ తన పంజా విసిరింది. దీంతో ఆ కుక్క పిల్లలు  అక్కడికక్కడే 
    ప్రాణాలు విడిచాయి. పామును  చూసిన తల్లి శునకం దాన్ని తరిమే ప్రయత్నం చేసింది.

    the-economic-downturn-affect-decrease-tirumala-lord-venkateswara-hundi-revenue

    తిరుమల సమాచారం.. శ్రీవారి హుండీ ఆదాయంపై...

    Oct 12, 2019, 11:20 AM IST

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారంతం సెలవులు కావడంతో భక్తులు తాకిడి అదికంగానే ఉంది. దీంతో క్యూ కాంప్లెక్స్ లోని గదులన్నీ భక్తులతో నిండిపోయాయి.  సర్వదర్శనానికి దాదాపు 24గంటలు సమయం పడుతుండగా స్లాటెడ్‌ దివ్య, సర్వదర్శనాలకు దాదాపు 5గంటలు సమయం పడుతోంది.

    Hyderabad College Hires Security to Check Women Students Kurti Length Video Goes Viral

    పొట్టి దుస్తులకు నో ఎంట్రీ.. కుర్తీలు వేసుకున్నా కూడా..(వీడియో)

    Sep 16, 2019, 11:05 AM IST

    కాలేజీకి ఆలస్యంగా వస్తే... లోపలికి అనుమతించకపోవడం లాంటి సంఘటనలు చూసే ఉంటారు. కానీ... అమ్మాయిలు దుస్తులపై ఆంక్షలు విధించి.. వారికి కాలేజీలోకి రాకుండా అడ్డుకోవడం ఎక్కడైనా చూశారా..? ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

    Visakha sarada Peethadhipathi special prayers at Rishikesh

    రిషికేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష (వీడియో)

    Sep 14, 2019, 4:06 PM IST

    రిషికేశ్ లో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి దీక్ష చేపట్టారు.

     ఈ ఏడాది స్వరూపానందతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చాతుర్మాస్య దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చాతుర్మాస్య దీక్ష చేపడుతున్నారు. దీక్ష ముగియడంతో పీఠాధిపతులు త్వరలో విశాఖకు పయనం కానున్నారు.

    Uyyalawada family members stage dharna in front of Chiranjeevi's office

    చిరు ఆఫీసు ముందు ఉయ్యాలవాడ వంశీయుల ఆందోళన (వీడియో)

    Sep 14, 2019, 3:27 PM IST

    తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉయ్యాలవాడ వంశీ యులు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లోగ చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.సైరా నరసింహారెడ్డి సినిమా తీసేందుకు కావలసిన పూర్తి సమాచారంతో పాటు ,సినిమా షూటింగ్ చేసుకునేందుకు అవసరమైన లొకేషన్ లతో పాటు, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా తమనుండి తెలుసుకొన్నారని వారు చెప్పారు.

    Sudheer Babu Workout With His Car

    నడి రోడ్డుపై సుదీర్ బాబు కారుతో వర్కౌట్స్! (వీడియో)

    Sep 14, 2019, 2:17 PM IST

    సుధీర్ బాబు వందల టన్నుల్లో ఉన్న తన కారును తోస్తు వర్కౌట్ చేశాడు. రొటీన్ గా వారమంతా వర్కౌట్స్ చేయడం ఎందుకని తన ట్రైనర్ ఇలా ట్రై చేయమని చెప్పినట్లు సుదీర్ పేర్కొన్నాడు. ఆ విధంగా తన కారు బ్యాట్ రైడర్ ని సరదాగా పుష్ చేస్తూ బాడీకి ఫ్యూయల్ బూస్ట్ ని అందుకుంటున్నట్లు చెప్పాడు. అదే విధంగా ఇలా చేస్తే అప్పుడపుడు మన కారును ఇలా క్యారీ చేయవచ్చు అని సరదా క్యాప్షన్ ఇచ్చాడు.

    gopichand joins chorus to save nallamla forest

    చెట్లను నాశనం చేస్తే.. మనల్ని మనం నాశనం చేసుకున్నట్లే! (వీడియో)

    Sep 14, 2019, 2:15 PM IST

    నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నటుడు గోపీచంద్ ఈ విషయంపై స్పందించాడు.

    gopichand's chanakya movie press meet

    బడ్జెట్ ఎక్కువైందని కంగారు పడ్డా.. : గోపీచంద్ (వీడియో)

    Sep 14, 2019, 2:12 PM IST

    టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర  నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.  ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు.

    Gopichand, BVSN Prasad's SVCC 26th film launch

    టాలెంటెడ్ డైరెక్టర్ తో గోపీచంద్ కొత్త సినిమా! (వీడియో)

    Sep 14, 2019, 1:58 PM IST

    మ్యాచో హీరో గోపీంచ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది.

    Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers

    భారత్ చేతిలో పాక్ సైనికుల హతం (వీడియో)

    Sep 14, 2019, 1:50 PM IST

    పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైనికులు కాల్పులకు తెగబడడంతో భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మరణించారు. ఈ సంఘటన హజీపూర్ సెక్టార్ లో జరిగింది.

    Dayaram Sahu, a lawyer from Dindori has been eating glass

    ఈ లాయర్ వ్యసనమేమిటో తెలిస్తే గుడ్లు తేలేస్తాం (వీడియో)

    Sep 14, 2019, 12:12 PM IST

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరీలో దయారామ్ సాహు అనే న్యాయవాది గ్లాసులను నమిలి మింగేస్తున్నాడు. అతను గత 40-45 ఏళ్లుగా ఈ పనిచేస్తున్నాడు. అది తనకు వ్యసనంలా మారిందని, ఈ వ్యసనం తన దంతాలను దెబ్బ తీసిందని, ఇతరులు దీన్ని అనుసరించకూడదని, ఆరోగ్యానికి అది హానికరమని చెబుతున్నాడు. గ్లాసులను తినడం ప్రస్తుతం తాను తగ్గించినట్లు తెలిపాడు.

    Bihar: Locals in Muzaffarpur confronted Policemen

    పోలీసులపై స్థానికుల తిట్ల వర్షం (వీడియో)

    Sep 14, 2019, 12:01 PM IST

    సీటు బెల్ట్ పెట్టుకోలేదని అడిగినందుకు స్థానికులు పోలీసులను దుర్భాషలాడారు. రాయడానికి వీలు లేని భాషలో తిట్ల వర్షం కురిపించారు. శుక్రవారంనాడు బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఈ సంఘటన జరిగింది.

    Dissidence among TRS leaders following the BJP activity

    టీఆర్ఎస్ లో అసంతృప్తి సెగలు: బిజెపి ధీమానే...(వీడియో)

    Sep 10, 2019, 6:15 PM IST

    తెలంగాణాలో ఎన్నికలైపోయిన తరువాత రాజకీయ కాక పెరిగింది. తెరాస ని అన్నీతానై నడిపించేవాడు కెసిఆర్. కెసిఆర్ మాటే శాసనం అన్నట్టుగా ఆ పార్టీనేతలు నడుచుకునేవారు. పార్టీలో వేరే గొంతు అసలు వినపడేదే కాదు. ఇలాంటి తెరాస లో ఇప్పుడు విరుద్ధ పరిస్థితులు కనపడుతున్నాయి. ఎప్పుడూ గొంతెత్తని ఈటెల ఏకంగా పార్టీ ఓనరును అంటూ పాటందుకున్నాడు.. వెంటనే దీనికి రసమయి బాలకిషన్ కోరస్ అందుకున్నాడు.

    no facts on such news says former minister jupally krishna rao

    పదవుల కోసం వెంపర్లాడను, ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ లోనే....జూపల్లి (వీడియో)

    Sep 10, 2019, 5:46 PM IST

    టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని చెప్పుకొచ్చారు.

    agriculture minister niranjan reddy inspects peddmandhadi branch canal in wanaparthy district

    రబీకి పుష్కలంగా నీరు: మంత్రి నిరంజన్ రెడ్డి (వీడియో)

    Sep 10, 2019, 2:53 PM IST

    వనపర్తి: రబీ సీజన్ కు వ్యవసాయానికి పుష్కలంగా నీరు ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి కానందున చెరువులు నింపుకొని ఆయకట్టుకు నీరందించనున్నట్టు ఆయన తెలిపారు.

    prabhas at gachibowli amb cinemas

    మహేష్ మల్టిప్లెక్స్ లో సాహో సినిమా చూసిన ప్రభాస్ (వీడియో)

    Sep 9, 2019, 6:29 PM IST

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో రిలీజ్ కి ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అభిమానులతో కలిసి ఒకసారి సినిమా చూస్తానని చెప్పిన ప్రభాస్ ఫైనల్ గా సినిమా చూసేందుకు మహేష్ AMB మల్టిప్లెక్స్ కి వచ్చాడు. దీంతో అభిమానులు ప్రభాస్‌ తో ఫోటో దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వీలైనంత వరకు ప్రభాస్ అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.

    Will dissatisfaction among TRS leaders escalate?

    నిన్న ఈటల, నేడు నాయిని: గులాబీ గూటిలో సెగ తగ్గేనా...(వీడియో)

    Sep 9, 2019, 6:14 PM IST

    గులాబీ ఓనర్లు అనే పదం టీఆర్ఎస్ లో ముఖ్యమైన పదంగా మారిపోయింది. ఈటల రాజేందర్ వాడిన ఆ పదాన్ని నాయిని నర్సింహా రెడ్డి అంది పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అదో అస్త్రంగా మారింది. కార్పోరేషన్ చైర్మెన్ పదవులతో నాయిని సంతృప్తి పడబోనని చెప్పారు. మిగతా నాయకులు అదే దారి పడుతారా వేచి చూడాల్సిందే.

    Telangana budget 2019-20: KCR targets Modi Union govt

    తెలంగాణ బడ్జెట్: కేంద్రానికి గురి పెట్టిన కేసీఆర్ (వీడియో)

    Sep 9, 2019, 6:02 PM IST

    ఎన్నికల తరువాత కెసిఆర్ సర్కార్ మొదటి పూర్థిస్థాయిని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కెసిఆర్ ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో ఆర్ధిక మందగమనం కొనసాగుతోందని, దాన్ని అధికారిక గణాంకాలే ధృవీకరిస్తున్నాయని వాటిని పేర్కొన్నారు. దేశంలో నడుస్తున్న ఆర్ధిక మాంద్యం వల్ల అభివృద్ధి కుంటుపడిందనీ, దానికి తెలంగాణ ఏమీ అతీతం కాదని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణాలో వృద్ధి రేటు తగ్గడానికి దేశంలోని ఆర్ధిక మాంద్యమే అంటూ, ప్రభుత్వ నిర్ణయాలను దుయ్యబట్టారు

    minister etela rajender visits osmania medical college

    ఉస్మానియా మెడికల్ కాలేజీలో మంత్రి ఈటల (వీడియో)

    Sep 9, 2019, 5:18 PM IST

    హైద్రాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పలు కార్యక్రమాల్లో తెలంగాణ రాస్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఉస్మానియా మెడికల్ కాలేజీ   పూర్వ విద్యార్థులు కాలేజీలో కొన్ని సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. కాలేజీలో సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తో పాటు ఫ్యాకల్టీ గురించి ఆయన ఆరా తీశారు.

    minister niranjan reviews on urea stock in telangana

    యూరియా సమాచారం రైతులకు అందించాలి (వీడియో)

    Sep 9, 2019, 5:15 PM IST

    రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి రబీ సాగుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

    సోమవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11న ఢిల్లీలో జరగనున్న కేంద్ర ప్రభుత్వ సమావేశంలో రబీకి అవసరమయిన ఎరువుల అంచనాలపై నివేదిక అందజేయాలన్నారు.

    minster ktr reviews on municipal department

    మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష (వీడియో)

    Sep 9, 2019, 12:12 PM IST

    రెండవసారి పురపాలక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం నాడు పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో  పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    Traffic experiments in Hitech city, Techies get alternatives

    హైటెక్ సిటీలో ట్రాఫిక్ ప్రయోగం: టెక్కీలకు ఇవీ దారులు (వీడియో)

    Sep 7, 2019, 5:37 PM IST

    హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి ఎక్కువవుతుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. పెరుగుతున్న జనాభా, నూతన కంపెనీల ఏర్పాటు ఇతరాత్రాలవల్ల ఈ సమస్య మరింత జఠిలం అవుతుందే తప్ప తగ్గే పరిస్థితి దేగ్గర్లో మాత్రం కనపడడం లేదు. దీనితో ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించాలని రాష్ట్రప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే కొన్ని నూతన పద్దతులను అవలంబించబోతున్నట్టు తెలుస్తుంది. కార్ పూలింగ్ నుంచి మొదలుకొని ఢిల్లీలో విజయవంతమైన సరి-బేసి విధానాన్ని కూడా తీసుకురానున్నట్టు సమాచారం.

    etela starts special fever wards in gandhi hospital

    వైరల్ ఫీవర్ల ఎఫెక్ట్: డాక్టర్లకు సెలవులు రద్దు (వీడియో)

    Sep 6, 2019, 3:26 PM IST

    సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో వైరల్ ఫీవెర్స్ వార్డ్ ను  మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం నాడు ప్రారంభించారు. విష జ్వరాల బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేశారు.పురుషులకు 20, మహిళలకు 20 బెడ్స్ ఏర్పాటు చేశారు.

    Pawan kalyan visits antarvedi temple

    అంతర్వేదిలో పవన్ వెంట జనసైనికుల ర్యాలీ (వీడియో)

    Sep 6, 2019, 3:20 PM IST

    తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని శుక్రవారం నాడు దర్శించుకొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకొని అంతర్వేదిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లకు ఇరువైపులా వపన్ అభిమానాలు నిలబడి ఆయనకు స్వాగతం పలికారు.

    BJP MLA Raja singh fires on kcr over CM Pictures Are Engraved to Yadadri Temple Pillars

    యాదాద్రి స్తంభాలపై కేసీఆర్ చిత్రాలు: మీ డబ్బులిచ్చారా అంటూ రాజాసింగ్ ఫైర్ (వీడియో)

    Sep 6, 2019, 2:30 PM IST

    యాదాద్రి ఆలయంలో స్తంభాలపై  కేసీఆర్ తో పాటు ఆ పార్టీ సింబల్ ను చెక్కిన విషయం కేసీఆర్ కు తెలిసే జరిగిందా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలిసే జరిగితే వెంటనే వాటిని తొలగించాలి... లేదంటే స్తంభాలపై వాటిని చెక్కించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    Specially carved doors for Yadadri

    యాదాద్రి ఆలయానికి చేరుకొన్న మహా ద్వారాలు (వీడియో)

    Sep 6, 2019, 1:31 PM IST

    యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాద్వారాలకు బిగించనున్న తలుపులు గురువారం యాదాద్రికి చేరుకున్నాయి. దాదాపు రూ.మూడు కోట్ల వ్య యంతో సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు.. సప్తతల రాజగోపురానికి సంబంధించిన తలుపులను 24X14 అడు గుల సైజులో, మిగతా ఆరు గోపురాలకు 16X 9 అడుగుల సైజులో తయారుచేశారు.

    Cartoon Punch

    కార్టూన్ పంచ్

    Sep 6, 2019, 11:57 AM IST

    కార్టూన్ పంచ్

    no scarcity of urea in telangana says minister niranjan reddy

    యూరియా కొరత లేదు: స్పష్టం చేసిన నిరంజన్ రెడ్డి (వీడియో)

    Sep 5, 2019, 6:05 PM IST

    రాష్ట్రంలో యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో వరదల కారణంగా ఒకసారి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కర్ణాటకకు కేంద్రం పంపిందన్నారు. ఈ కారణంగానే యూరియా మరింత ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.