గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం పెద్ద అవుటుపల్లి రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది.
విజయవాడ : ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిని మరో ఐదేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు.
తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలో గతరాత్రి దొంగలు రెచ్చిపోయారు.
శ్రీకాకుళం : జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువ శక్తి అనే కార్యక్రమాన్ని జనసేన నిర్వహిస్తోందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గన్నవరం : నిత్యం ఆ దేవుడు సన్నిధిలో వుంటూ పవిత్రంగా వుండాల్సిన చర్చి పాస్టర్ పాడుపని చేసాడు.
అమరావతి : పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇటీవల పద్మశాలి కార్తీక వనభోజన కార్యక్రమంలో వైసిపి నేత గంజి చిరంజీవికి జరిగిన అవమానంపై పద్మశాలి సంఘం నాయకులు వివరణ ఇచ్చారు.
వరంగల్ : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినగడ్డ పరకాల నియోజకర్గాన్ని అభివృద్ది చేస్తానన్న కేసీఆర్ ఏమయినా చేసారా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
విశాఖపట్నం నడిబొడ్డున వేల కోట్ల విలువచేసే దసపల్లా భూములను అధికార అండతో వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి కాజేయాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
2020 ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ఖండించారు.