Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ : డ్రగ్స్ మహమ్మారి గురించి UNODC ప్రోగ్రామింగ్ ఆఫీసర్ బిల్లీ తో...


2020 ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 


2020 ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.8 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రాకాసి ప్రపంచాన్ని సైలెంట్ గా మత్తులోకి దించేస్తూ నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి గురించి, దాన్ని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడానికి  UNODC ప్రోగ్రామింగ్ ఆఫీసర్ బిల్లీ నేటి ఏషియానెట్ న్యూస్ డైలాగ్స్ లో మనతో పాటు ఉన్నారు. పూర్తి ఇంటర్వ్యూ మీకోసం..!

Video Top Stories