అమరావతి : నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అమరావతి కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు.
ఈ మధ్య కాలం లో RSS చీఫ్ మోహన్ భగవత్ మత సామరస్యాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించడానికి ముస్లిం మేధావుల బృందంతో సమావేశమయిన సంగతి తెలిసిందే.
శీతోష్ణస్థితి మార్పు గురించి ప్రతి దేశం మాట్లాడుతుంది.
ఇండియా గేట్ వద్ద సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 2వ తేదీన తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేయనున్నారు
టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం SSMB28.
వివిధ రంగలోకి చెందిన ప్రముఖులతో ఏషియానెట్ న్యూస్ నిర్వహిస్తున్న సంవాద్ సిరీస్ కి స్వాగతం.
బిజెపి తెలంగాణలో పాగా వేయడానికి అవసరమైన ప్రణాళికను రచించి అమలు చేస్తోంది.
తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారా..?
పోలవరం ముంపు గ్రామాల వివాదాన్ని ఆసరా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంటకు పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.