టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉన్నది. 2004 మొదలు ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం పోటీ చేసింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఆయన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు.
ప్రజా శాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబు మోహన్ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మీడియాకు వెల్లడించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి వణుకు పుడుతున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
పాపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. ఇందులో ఐదుగురు మరణించారు. కనీసం వంద ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
ఈ రోజు టాప్ వార్తలు ఇవే.
ఏపీలో రెండు తుపాకులు, మూడు బుల్లెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. విశాఖలో ఓ ట్రావెల్స్ మేనేజర్ వద్ద నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను ప్రశ్నించగా.. అవి తనవి కావడని, ఓ ప్రయాణికుడు మరిచిపోతే తాను తీసుకున్నానని చెప్పాడు.
ఆర్ఆర్ఆర్కు షాక్ తగిలింది. నర్సాపురం నుంచి ఎంపీ టికెట్ను బీజేపీ ఆయనకు ఇవ్వలేదు. ఈ పరిణామంపై రఘురామ స్పందించారు.
బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, నవీన్ జిందాల్ సహా కీలక నాయకులను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణలో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ జాబితా విడుదల చేసింది.
తెలంగాణలో రాగల ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో మూడు డిగ్రీల సెల్సియస్లు పెరగనున్నట్టు ఐఎండీ అంచనా వేసింది. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.