ప్రొద్దుటూరు లో YS Jagan కు ఘన స్వాగతం

Share this Video

వైఎస్సార్‌సీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు పర్యటన సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు వీధులు జనసంద్రమయ్యాయి. అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుని జగన్‌కు ఘన స్వాగతం పలికారు.

Related Video