Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్టుగా నందిగామ డీఎస్పీ బోస్ చెప్పారు.
 

we will reveal all information about jayaram murder case says nandigama dsp bose
Author
Amaravathi, First Published Feb 4, 2019, 11:06 AM IST

విజయవాడ:  ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్టుగా నందిగామ డీఎస్పీ బోస్ చెప్పారు.

సోమవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలన్నింటిని  కూడ స్వాధీనం చేసుకొన్నామని  ఆయన ప్రకటించారు.  

జయరామ్ హత్య కేసుకు సంబంధించి ఇంకా కొన్ని బృందాలు హైద్రాబాద్‌లో విచారణ జరుపుతున్నాయని ఆయన  తెలిపారు.  ఇవాళ సాయంత్రానికి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు.

 

సంబంధిత వార్తలు

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

Follow Us:
Download App:
  • android
  • ios