India vs England: భారత్ ఉంచిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో బెన్ స్టోక్స్ టీమ్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
India vs England: లీడ్స్ టెస్టు చివరి రోజున భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్లు ధరించి మ్యాచ్ ఆడారు. ఎందుకు ఇరు జట్ల ప్లేయర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు.
ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ప్రయత్నం మొదలైనా, ఇరాన్ దాడులు ఆగకపోవడం యుద్ధం ముగిసిందా? అనేదానిపై అనుమానాలు రేపుతోంది.
IND vs ENG: లీడ్స్ లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టులో హ్యారీ బ్రూక్ 99 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీని మిస్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది.
IND vs ENG: భారత టాపార్డర్ రాణించడంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు సెంచరీలతో అదరగొట్టారు.
ఇజ్రాయెల్కు అమెరికా సహకారం లేకుండా ఇరాన్ అణు కేంద్రాన్ని నాశనం చేయడం అసాధ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. యూరప్ మధ్యవర్తిత్వం కుదరదని ఆయన అభిప్రాయపడ్డారు.
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అసాధారణ ప్రదర్శనతో లీడ్స్ మైదానంలో అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో సెంచరీ బాదుతూ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్కు శుభారంభం లభించింది. మొదటి రోజు మ్యాచ్లో భారత్ బ్యాటర్లు అద్భుత ఆటతీరును కనబరిచారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది.
ఇరాన్లోని రాజకీయ ఉద్రిక్తతలతో బలోచిస్థాన్, కుర్దిష్ వేర్పాటువాద ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. పాకిస్థాన్కూ ఈ పరిస్థితి సవాలుగా మారింది.
హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్కు తెర లేచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు.