కోవిడ్ -19 పాజిటివ్ గా తేలిన వ్యక్తులు కోలుకున్న మూడు నెలల తరువాత మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. ఈ నిబంధనలు ప్రికాషనరీ (precutionary)డోసుతో సహా అన్ని మొదటి, రెండో డోసు కు కూడా వర్తిస్తుందని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.