Monkeypox Virus : మంకీపాక్స్ వైరస్ వ్యాధి కోతుల ద్వారా సోకుంతుంది. ఈ వైరస్ కేసులను మొదటి సారిగా 2018 సంవత్సరంలో యూకేలో కనుగొన్నారు. జ్వరం, కండరాల నొప్పి, వణుకు, అలసట వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
covid 19 deaths report: దేశంలో మళ్లీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. భారత్ లో కోవిడ్-19 ఉప్పెన కారణంగా 5.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి.
కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదని డబ్లూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. అందరూ తప్పనిసరిగా ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించాలని సూచించారు.
కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది ? దాని మూలాలు ఏమిటి ? అసలు కరోనా వైరస్ మనల్ని విడిచి ఎప్పుడు వెళ్లిపోతుంది వంటి అనేక ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ సమాధానాలు ఇచ్చారు. బ్లూమ్ బెర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక వివరాలు పంచుకున్నారు.
కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఈ మార్చి నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఐసీఎంఆర్ ఉన్నతాధికారులు, నిపుణులు తెలిపారు. ప్రస్తుతం రోజు వారి కరోనా కొత్త కేసులుగా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
కార్లలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోవాల్సిన అసవరం లేదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం సవరించుకుంది.
టీనేజర్లలో కోవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ ను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ (rajesh bhushan) రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.
corona virus: కరోనా బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఏదో ఒక సమయంలో చాలా మంది దీని బారిన పడుతూనే ఉన్నారు. కొవిడ్ సోకినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తప్పక తీసుకుంటామో.. దీని నుంచి కోలుకున్నాక కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అంతే అవసరం.
మహారాష్ట్రలో నేటి నుంచి పార్క్ లు, స్విమ్మింగ్ పూల్స్, స్పా సెంటర్ల, జిమ్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం వరకు దీనిని 11 జిల్లాల్లో మాత్రమే అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ గురువారం మీడియాతో వివరాలు వెళ్లడించారు.