పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను (Punjab Assembly Election) కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. గురు రవిదాస్ జయంతి (Guru Ravidas Jayanti) వేడుకల నేపథ్యంలో అధికార కాంగ్రెస్తో పాటు, పలు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికలు వాయిదా వేయాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.