Punjab Assembly Election 2022: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్లపర్వం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ మంగళవారం నాడు చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు.