• All
  • 88 NEWS
  • 1 PHOTO
89 Stories
Asianet Image

Punjab Assembly Election 2022: సిద్దూ వర్సెస్ చన్నీ.. పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం: రాహుల్ గాంధీ

Jan 27 2022, 08:14 PM IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అక్కడ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీకి, పీపీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూకు మధ్య వైరం కొనసాగుతుండగా.. కాంగ్రెస్ అదిష్టానం ఆ నిర్ణయం వెల్లడించలేదు. కానీ, రాహుల్ గాంధీ తాజాగా, తన పంజాబ్ పర్యటనలో ఈ విషయంపై స్పందించారు. పంజాబ్‌లో తాము సీఎం క్యాండిడేట్‌ను ప్రకటిస్తామని వివరించారు. కాంగ్రెస్ వర్కర్లే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారని తెలిపారు. పంజాబ్‌ను ముందుకు తీసుకెళ్లే సీఎం అభ్యర్థికి మిగతా వారంతా తప్పకుండా సహకరించాలని అన్నారు.
 

Top Stories