Punjab Assembly Election 2022: తాను నిజాలు మాత్రమే మాట్లాడగలనని, తప్పుడు వాగ్దానాలు చేయలేనని, ఎవరైనా అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే... ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాహుల్ ఎద్దేవా చేశారు.