ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల వద్ద మిచౌంగ్ తుఫాన్ తీరాన్ని తాకింది. మూడు గంటల్లో తుఫాన్ తీరాన్ని దాటనుంది.
Hyderabad rains: చెన్నై నగరంలో జలవిలయం సృష్టిస్తున్న మిచౌంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ, ఒడిశాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో బీభత్సం సృష్టిస్తోంది. తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
అసలు తుపాన్ అంటే ఏంటి? అదెలా ఏర్పడుతుంది? తుపాన్ లకు ఆ పేర్లు ఎవరు పెడతారు?
మిచౌంగ్ తుఫాన్ ఇవాళ 11 గంటల సమయంలో నెల్లూరు-బాపట్ల మధ్య తీరం దాటనుంది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rains: మిచౌంగ్ తుఫాను కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం అంటే ఇవాళ 12 నుండి 2 గంటల మధ్య మిచౌంగ్ తుఫాను తీరందాటే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో తీరంవెంబడి భయానక పరిస్థితులు వుంటాయని హెచ్చరించారు.
చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ విరుచుకుపడుతున్నది. కుండపోత వర్షంతో నగరంలో వరద పోటెత్తుతున్నది. చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. ఈ ఎయిర్పోర్టు.. సముద్రం పక్కనే ఉండే పోర్టులా మారిపోయింది.
tamil nadu rains : మిచౌంగ్ తుఫాను తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంతా చెన్నై నగరం ఈ భారీ వానలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో జలమయమయ్యాయి. చల్లటి ఈదురుగాలులతో కూడా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
chennai floods : మిచౌంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై అతలాకుతలం అవుతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వరద పరిస్థితిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.